అన్వేషించండి

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

నోస్ట్రడామస్ ఉమెన్ గా ప్రఖ్యాతి గాంచిన బల్గేరియన్ బాబా వంగా భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెబుతున్నారు. 5079 నాటికి ప్రపంచం కచ్చితంగా ముగింపుకు వచ్చి తీరుతుందట.

కొత్త సంవత్సరం వస్తుందంటే.. ఎన్నో ఆశలతో ఉంటారు. అంతా మంచి జరగాలని కోరుకుంటారు. భవిష్యత్తు కోసం కలలుగంటారు. వచ్చే ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తారు. కొన్ని ప్రిడక్షన్లు భవిష్యత్తును ముందుగానే తెలియజేస్తుంటాయి. వాటిలో కొన్ని జరుగుతుంటాయి కూడా. ముఖ్యంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నుంచి ప్రాశ్చాత్య నోస్ట్రడామస్ వరకు చాలా మంది భవిష్యత్తును ముందుగానే చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి కూడా. నోస్ట్రడామస్ ఉమెన్‌గా పేరొందిన బల్గేరియన్ బాబా వంగా భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెబుతున్నారు. 2023లో ప్రపంచం ఎలా ఉంటుందనే విషయాలను కూడా ఆమె అంచనా వేసి చెప్పారు. 

భూమి మీద జరిగే ఒక అణు విస్ఫోటనం వల్ల భూమి తన కక్ష్యను మార్చుకోవచ్చట. రేడియేషన్ విపరీతంగా పెరిగిపోయే విధంగా సౌర తుఫాను కూడా రావచ్చు అని పేర్కొన్నారు. సైంటిఫిక్ ఆవిష్కరణలలో లాబ్‌ల నుంచి జన్మించే పిల్లలు అనేది ఒక చిన్న ఆవిష్కారం మాత్రమే అని  ఆమె అభిప్రాయపడుతున్నారు. 2023లో శత్రు గ్రహాంతర వాసులు కనిపిస్తారు. ఫలితంగా భూమి మీద మిలియన్ల మరణాలు సంభవిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఆమె చెప్పేవి తలచుకుంటేనే వెన్నులో భయం కలుగుతోంది. ఇంకా ఆమె ఏమేమి చెప్పారో చూడండి. 

  • సూపర్ బయో వెపన్స్ గురించి కూడా ఆమె చెప్పారు. అయితే, ఉక్రెయిన్, రష్యా మధ్య సంక్షోభం వల్ల ఈ విషయం మరుగున పడిపోతుందట.
  • భూమి చుట్టూ ఆవరించి ఉన్న అయాస్కాంత వలయం సునామీ, సౌరతుఫాను కారణంగా 2023లో చాలా దెబ్బతింటుంది.
  • గ్రహాంతర వాసుల దాడిలో భూమి మీద మిలియన్ల జనాభా చనిపోతారు.
  • బాబా వంగా చెబుతున్న దాని ప్రకారం 2023లో భూకక్ష్యలో మార్పు జరుగుతుంది.
  • భూమి, దాని కాస్మిక్ ఎనర్జీ మధ్య అతి సున్నితమైన సమతుల్యత ఉంటుంది. చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాలను కనబరుస్తుంది. కనుక భూవాతావరణంలో వేడి చాలా పెరిగిపోవచ్చు. పరిస్థితి ఆందోళనకరంగా కూడా మారొచ్చు.
  • ల్యాబ్ లలో మనుషులు తయారవుతారట. 2023 నాటికి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి రూపురేఖలు, తెలివి తేటలతో ఉండాలో ముందే నిర్ణయించుకుని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఆవిష్కారం తర్వాత సరోగసి సమస్య పరిష్కారం అవుతుంది.
  • పిల్లలను కనడం అనేది పూర్తిగా మనుషుల ఆధీనంలోకి వస్తుంది. వంగా చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో పిల్లలు ల్యాబ్ లలో మాత్రమే పుడతారట.
  • ఒక పవర్ ప్లాంట్ పేలి పోవడం వల్ల విషపూరిత మేఘాలు ఆసియా ఖండం మొత్తాన్ని దట్టమైన పొగమంచుతో కప్పేస్తాయి. ఫలితంగా తీవ్రమైన అంటువ్యాధులు ప్రపంచమంతా వ్యాపిస్తాయి.

Also Read: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి

 

టాప్ హెడ్ లైన్స్

2026 సూర్యగ్రహణం: ఆగస్టు 11న శుభప్రదమైన పనులు, సూతకం లేకున్నా ఇవి చేయడం మంచిది!
2026 సూర్యగ్రహణం: ఆగస్టు 11న శుభప్రదమైన పనులు, సూతకం లేకున్నా ఇవి చేయడం మంచిది!
26-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
26-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
దేవశయని ఏకాదశి: తులసి దీపం ఈ దిశలో వెలిగిస్తే అదృష్టం మీ సొంతం!
దేవశయని ఏకాదశి: తులసి దీపం ఈ దిశలో వెలిగిస్తే అదృష్టం మీ సొంతం!
తొలి ఏకాదశి 25-07-2026 శనివారం మీ రాశిఫలాలు!
తొలి ఏకాదశి 25-07-2026 శనివారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Embed widget