అన్వేషించండి

AP Cable Operators: ఏపీలో ఆ నాలుగు న్యూస్ ఛానెళ్లు బంద్! ట్రాయ్‌కు వైసీపీ ఎంపీ లేఖ

AP Latest News: ఏపీలో కొన్ని ఛానెళ్లను కేబుల్ ఆపరేటర్లు నిలిపేశారని, తక్షణ చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ ట్రాయ్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు.

News Channels in AP: ఏపీలో ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ బ్లాక్ చేసిన న్యూస్ ఛానల్స్ విషయంలో జోక్యం చేసుకోవాలని.. ట్రాయ్  ఛైర్మన్ కు వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. ఏపీలో కొత్తగా ఏర్పడబోతున్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ అక్రమంగా ఈ నిర్ణయం తీసుకుందని లేఖలో ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా ఏపీలో టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి టీవీలను పూర్తిగా నిలిపివేశారని లేఖలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. ‘‘ఏ ఛానెల్‌ అయినా, ప్రసారాలనైనా వీక్షించే సంపూర్ణ హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ప్రముఖ మీడియా సంస్థల నుంచి వచ్చే ప్రసారాలను తమకు నచ్చిన విధంగా ప్రజలు ఎంపిక చేసుకొని చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు వీటిపై ఆంక్షలు విధించవచ్చు.. కానీ, పూర్తిగా ఛానెళ్లు రాకుండా నిలిపివేయడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది.

‘‘కేబుల్ ఆపరేటర్లు ఏపీలో నిలిపివేసిన న్యూస్ ఛానెళ్ల విషయంలో కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ పై సమగ్రమైన విచారణ జరిపించండి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోండి. ప్రభుత్వాల జోక్యం మీడియాపై ఉండకుండా ఆయా సంస్థలు స్వేచ్ఛగా తమ ప్రసారాలు చేసుకొనేలా వీలు కల్పించండి’’ అని నిరంజన్ రెడ్డి ట్రాయ్ ఛైర్మన్ కు సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget