అన్వేషించండి

YS Jagan: గవర్నర్‌ను కలిసిన మాజీ సీఎం జగన్ - టీడీపీ దాడులపై ఫిర్యాదు

Andhrapradesh News: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మాజీ సీఎం జగన్ ఆదివారం రాజ్ భవన్‌లో కలిశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరిగాయని ఫిర్యాదు చేశారు.

Ys Jagan Meet Governor Abdul Nazeer: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను (Abdul Nazeer) ఆదివారం సాయంత్రం రాజ్ భవన్‌లో కలిశారు. ఏపీలో పరిస్థితులపై వైసీపీ నాయకులతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరిగాయని, అరాచక పాలన సాగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యలు, దాడులు, విధ్వంసాలు పెరిగాయని అన్నారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, గత 45 రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని గవర్నర్‌కు వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలను గవర్నర్‌కు అందించినట్లు వైసీపీ నేతలు తెలిపారు.

ఢిల్లీలో ధర్నా

వినుకొండ‌లో వైసీపీ కార్య‌క‌ర్త ర‌షీద్‌ను న‌డి రోడ్డుపై అందరూ చూస్తుండగానే క‌త్తితో దారుణంగా నరికి చంపిన ఘ‌ట‌న‌ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ మ‌రుస‌టి రోజే వైసీపీ మాజీ ఎంపీ రెడ్డ‌ప్ప నివాసంపై రాళ్ల దాడి, ఎంపీ మిథున్‌రెడ్డి కార్లు ద‌హ‌నం వంటి ఘ‌ట‌న‌ల‌ు సైతం ఆందోళన కలిగించాయి. వినుకొండలో రషిద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఈ నెల 24న (బుధవారం) ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీని కలిసి పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. త‌మ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కుల‌తో క‌లిసి పార్ల‌మెంట్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read: Jagan Vinukonda Tour: జ‌గ‌న్ వినుకొండ ప‌ర్య‌ట‌న‌తో క్యాడర్‌లో జోష్‌, వైసీపీ అధినేత స‌రికొత్త కార్యాచ‌ర‌ణ‌కు సై

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kaushik Reddy: నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులుTirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kaushik Reddy: నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Siddharth-Aditi Rao Hydari: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
Ganesh Idols Immersion: హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
Embed widget