అన్వేషించండి

Pinnelli Ramakrishna On TDP: తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు- దయచేసి పల్నాడు వదిలేయాలని విజ్ఞప్తి

ప్రశాంతంగా ఉన్న పల్నాడును రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం టీడీపీ చేస్తోందని ఆరోపించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అందుకే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వ్యక్తిని మాచర్ల ఇన్చార్జిగా నియమించారన్నారు.

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఫ్యాక్షన్ చిచ్చును తెలుగుదేశం పార్టీ రేపుతోందని ఆరోపించారు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దుర్గిమండలం జగమేశ్వరపాడు శివారులో జరిగిన కంచర్ల జల్లయ్య హత్య కేసుపై మాట్లాడిన ఆయన... ముద్దాయిలను టీడీపీ వెనకేసుకొస్తోందన్నారు. జల్లయ్య పది కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని అలాంటి వ్యక్తిని టీడీపీ మద్దతు తెలపడమేంటని ప్రశ్నించారు. 

వైఎస్‌ఆర్‌సీపీ లీడర్‌ చక్కనయ్య హత్య కేసులో జల్లయ్య A1గా ఉన్నాడని... అతనిపై మరిన్ని కేసులు ఉన్ననాయన్నారు. అందులో సెక్షన్ 302 కింద కూడా కేసులు ఉన్నట్టు వివరించారు పిన్నెల్లి. మృతుడు జల్లయ్య 302 కింద నమోదైన కేసుల్లో తానే రాజీ చేయించి ఇకపై ఎలాంటి గొడవలకు వెళ్లబోమంటూ దేవుడి సాక్షిగా ప్రమాణం చేయించా అని గుర్తు చేశారు. 

ప్రశాంతంగా ఉన్న పల్నాడును  తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న బ్రహ్మరెడ్డిని మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమించిన  రోజు నుంచే నియోజకవర్గంలో గొడవలు మొదలయ్యాయి తెలిపారు. నియోజకవర్గంలో జరిగే ఫ్యాక్షన్ గొడవలకు చంద్రబాబు, బ్రహ్మారెడ్డి కారణమన్నారు.

ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి కుటుంబ నేపథ్యాన్ని వివరించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. బ్రహ్మారెడ్డి తల్లి దుర్గమ్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే జరిగిన ఏడు హత్యల కేసులో బ్రహ్మారెడ్డి A1గా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ హత్యానంతరం శవ రాజకీయాలకు చంద్రబాబు తెరతీశారని ఆరోపించారు.

రాయలసీమ, కోనసీమ, పల్నాడులో గొడవలకు తెలుగుదేశం పార్టీ మాత్రమే కారణమని కామెంట్ చేశారు పిన్నెల్లి. దయచేసి ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతాన్ని రెచ్చగొట్టవద్దు అని తెలుగుదేశం పార్టీని ఆయన విజ్ఞప్తి చేశారు.

పల్నాడు జిల్లా మాచర్లలో దుర్గి మండలం మించాలపాడు వద్ద జల్లయ్యను ప్రత్యర్థులు హత్య చేశారు. వివాహం నిమిత్తం బంధువులను పిలిచేందుకు జంగమహేశ్వరపాడు వచ్చి వెళ్తున్నప్పు ప్రత్యర్థులు కాపు కాచి దాడి చేశారు. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇది కచ్చితంగా పిన్నెల్లి ప్రోత్సాహంతో జరిగిన హత్యే అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా ఆ పార్టీ లీడర్లు ఆరోపిస్తున్నారు. దీంతో వారి ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget