అన్వేషించండి

NEET 2025:నీట్ 2025లో ఉత్తమ ఫలితాలు సాధించాం: శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ

NEET 2025: జూన్ 14న నీట్‌ 2025 ఫలితాలను ఎన్టీఏ ప్రకటించింది. ఈ ఫలితాల్లో మంచి ఫలితాలను తమ సంస్థ విద్యార్థులు సాధించారని శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ వెల్లడించింది.

NEET 2025: నీట్ 2025 ఫలితాల్లో శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ అద్భుత ఫలితాలు సాధించింది. పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ మంచి ర్యాంకులు సాధించారు ఆ సంస్థ విద్యార్థులు. ఈ మేరకు ఆ సంస్థ ప్రకటన చేసింది. "NTA ప్రకటించిన నీట్ - 2025 ఫలితాల్లో విజయవాడ శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో మరో ఏడాది చరిత్ర సృష్టించారు. నీట్-2025 పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ, పరీక్షా విధానం మారినప్పటికీ, నిర్దుష్టమైన ప్రణాళికతో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి, నిజాయితీగా ప్రయత్నం చేయడం ద్వారా, ఫలితాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, పైగా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని శ్రీ గోసలైట్స్ నిరూపించింది. మా విద్యార్థులు సాధించిన ఈ విజయానికి వారిని అభినందిస్తున్నాం.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం NEET 25 ఫలితాల్లో శ్రీ గోసలైట్స్ విద్యార్థులు సాధించిన మార్కుల వివరాలు. 720 మార్కులకు 600పైన మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది, 550 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 69 మంది, 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 379 మంది, 470 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 814 మంది, 450 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 1,086 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం గర్వకారణం.

NEET-24 కటాఫ్ ప్రకారం, NEET-25 ఫలితాలను అంచనా వేయగా, సుమారుగా 1,500 మందికిపైగా శ్రీ గోసలైట్స్ విద్యార్థులు దేశవ్యాప్తంగా 'ఫ్రీ మెడికల్ సీట్లు' సాధించే దిశగా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ నుంచి ఒకే ఒక్క బ్రాంచితో స్థాపించిన శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ తొలి ఏడాదిలో నీట్-2021లో 724 ఫ్రీ మెడికల్ సీట్లు, నీటి-2022లో 1,013 ఫ్రీ మెడికల్ సీట్లు, నీట్-2023లో 1,237 ఫ్రీ మెడికల్ సీట్లు, నీట్-2024లో 1,392 ఫ్రీ మెడికల్ సీట్లు సాధించారని చెప్పడానికి గర్వపడుతున్నాం.

శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ నుంచి నీట్-2025లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులందరూ టెక్నో స్కూల్స్ నుంచి కానీ, ఒలింపియాడ్ స్కూల్స్ నుంచి కానీ కాకుండా, కేవలం సాధారణ స్కూల్స్‌లో చదివిన సామాన్య విద్యార్థులు. అలాంటి సామాన్య విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దడంలో శ్రీ గోసలైట్స్‌కి మించిన సంస్థ మరొకటి లేదని సుస్పష్టంగా రుజువైంది. అని సంస్థ ప్రకటించింది. 

శ్రీ గోసలైట్స్ ఛైర్మన్ నరేంద్ర బాబు మాట్లాడుతూ "నీట్ పరీక్ష ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా 700 పైబడి మార్కులు సాధించిన మొట్టమొదటి విద్యాసంస్థగా శ్రీ గోసలైట్స్ చరిత్ర సృష్టించిందన్నారు. ఈ మార్కులు సాధించడంలో విజయవాడలో అందరి కంటే ఎక్కువగా శ్రీ గోసలైట్స్ కి మాత్రమే సాధ్యపడింది." అని అన్నారు

ఇంకా ఏమన్నారంటే...." నీట్-2025 ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని, తల్లిదండ్రులను పేరుపేరునా అభినందిస్తున్నాను, అలాగే అద్భుత ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget