అన్వేషించండి

AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 

Rajya Sabha Election 2024: ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ముగ్గురు వైసీపీ ఎంపీల రాజీనామాతో ఏపీలో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నిక నగారా మోగింది. వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ముగ్గురు వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్‌, ఆర్‌ కృష్ణయ్య రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 

ఇలా ఖాళీ అయిన స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం డిసెంబల్‌ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లకు స్వీకరిస్తారు. దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి డిసెంబర్‌ 13 వరకు గడువు విధించింది. ఒక వేళ పోటీ ఉంటే డిసెంబర్‌ 20న పోలింగ్ నిర్వహించనుంది. అదే రోజు కౌంటింగ్‌ కూడా చేపట్టనుంది. ఒడిశా, బెంగాల్‌, హర్యానాలో ఏర్పడ్డ ఖాళీలకు ఇదే షెడ్యూల్‌లో ఎన్నికలు నిర్వహించనుంది. డిసెంబర్‌ 20న ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు.

Also Read:వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ? 

ఈ మూడు స్థానాలు కూడా కూటమి పార్టీలే కైవశం చేసుకోనున్నాయి. అసెంబ్లీలో కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండబోతోంది. అందుకే ఈ మూడు స్థానాల్లో రెండు టీడీపీకి ఒక స్థానం బీజేపీకి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. మూడు పార్టీలకు మూడు ఇస్తారనే టాక్ కూడా ఉంది. 
మోపి దేవి వెంకటరమణరావు ఆగస్టు 20న రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం 2026 జూన్ వరకు ఉంది. బీద మస్తాన్‌రావు పదవీకాలం 2028 జూన్ తో ముగుస్తుంది. ఆర్. కృష్ణయ్య పదవీకాలం 2028 జూన్ వరకు ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.