అన్వేషించండి

AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 

Rajya Sabha Election 2024: ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ముగ్గురు వైసీపీ ఎంపీల రాజీనామాతో ఏపీలో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నిక నగారా మోగింది. వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ముగ్గురు వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్‌, ఆర్‌ కృష్ణయ్య రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 

ఇలా ఖాళీ అయిన స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం డిసెంబల్‌ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లకు స్వీకరిస్తారు. దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి డిసెంబర్‌ 13 వరకు గడువు విధించింది. ఒక వేళ పోటీ ఉంటే డిసెంబర్‌ 20న పోలింగ్ నిర్వహించనుంది. అదే రోజు కౌంటింగ్‌ కూడా చేపట్టనుంది. ఒడిశా, బెంగాల్‌, హర్యానాలో ఏర్పడ్డ ఖాళీలకు ఇదే షెడ్యూల్‌లో ఎన్నికలు నిర్వహించనుంది. డిసెంబర్‌ 20న ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు.

Also Read:వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ? 

ఈ మూడు స్థానాలు కూడా కూటమి పార్టీలే కైవశం చేసుకోనున్నాయి. అసెంబ్లీలో కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండబోతోంది. అందుకే ఈ మూడు స్థానాల్లో రెండు టీడీపీకి ఒక స్థానం బీజేపీకి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. మూడు పార్టీలకు మూడు ఇస్తారనే టాక్ కూడా ఉంది. 
మోపి దేవి వెంకటరమణరావు ఆగస్టు 20న రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం 2026 జూన్ వరకు ఉంది. బీద మస్తాన్‌రావు పదవీకాలం 2028 జూన్ తో ముగుస్తుంది. ఆర్. కృష్ణయ్య పదవీకాలం 2028 జూన్ వరకు ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget