అన్వేషించండి

Chandrababu on Jagan: జగన్‌పై రాయి దాడి ఘటనపై చంద్రబాబు స్పందన ఇదే, గ్రేట్ అంటున్న వైసీపీ ఫ్యాన్స్!

Stone Attack on CM Jagan: ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటన చాలా ఖండించదగినదని చంద్రబాబు అన్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం విచారణ చేయాలని కోరారు.

Chandrababu Condemns Stone Attack: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై శనివారం (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన రాయి దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ రాయి దాడి ఘటనపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ చేయాలని కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా విచారణకు ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ చంద్రబాబు ఎక్స్ లో ఓ పోస్టు చేశారు.

అయితే, చంద్రబాబు ఇలా స్పందించిన తీరు చాలా హూందాగా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైసీపీ మద్దతుదారులు కొంత మంది చంద్రబాబు స్పందించిన తీరును ప్రశంసిస్తూ కామెంట్లు కూడా చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఏప్రిల్ 13 శనివారం రాత్రి విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని సింగ్‌నగర్‌లో రాయి దాడి ఘటన జరిగింది. అప్పుడు జగన్ బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్నారు. బస్సు యాత్ర ఆ సమయంలో స్థానిక గంగానమ్మ గుడి దగ్గర సాగుతోంది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతం అంతా కరెంటు పోయింది. 

అదే సమయంలో సీఎం జగన్ పై రాయి దాడి ఘటన జరిగింది. సీఎం పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు కూడా రాయి తగిలి గాయాలు అయ్యాయి. సీఎం సహా వెల్లంపల్లికి డాక్టర్లు అప్పటికప్పుడే ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ప్రచారం యథాతథంగా కొనసాగింది. కృష్ణా జిల్లా కేసరపల్లిలో శనివారం రాత్రి మేమంతా సిద్ధం యాత్ర ముగిసింది.

ప్రభుత్వ ఆస్పత్రికి జగన్
అనంతరం జగన్ సతీమణి భారతీ రెడ్డి అక్కడకు చేరుకుని.. ఇద్దరూ కలిసి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకున్న తర్వాత మళ్లీ కేసరపల్లిలోని రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. విజయవాడ ఆస్పత్రిలో సీఎం జగన్‌ కు దెబ్బ తగిలిన కనుబొమ్మ పైన రెండు కుట్లు వేసినట్లుగా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. గాయం వల్ల ప్రమాదం ఏమీ లేదు. వాపు వచ్చిందని తెలిపారు.


Chandrababu on Jagan: జగన్‌పై రాయి దాడి ఘటనపై చంద్రబాబు స్పందన ఇదే, గ్రేట్ అంటున్న వైసీపీ ఫ్యాన్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget