అన్వేషించండి
AP News: క్రిష్ణా జిల్లా ప్రజలకు బిగ్ అలర్ట్, విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్
Telugu News: క్రిష్ణా జిల్లాకు పిడుగుల ముప్పు ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి, ప్రజలు సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని నిర్దేశించింది.

ప్రతీకాత్మక చిత్రం
Source : pexels.com
AP Disaster Management: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ క్రిష్ణా జిల్లా ప్రజలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నిర్దేశించింది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం



















