అన్వేషించండి

Vangaveeti Radha : అనుచరులతో వంగవీటి రాధా చర్చలు - రాజకీయ పయనంపై తుది నిర్ణయం తీసుకునే చాన్స్ !

అనుచరులతో వంగవీటి రాధా సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్నదానిపై చర్చిస్తున్నారు.

 

Vangaveeti Radha :  విజయవాడ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా పేరున్న వంగవీటి రాధాకృష్ణ వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్నదానిపై చర్చించేందుకు అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  వంగవీటి మోహన రంగా వారసుడిగా, కాపు సామాజిక వర్గంతో పాటుగా ఇతర కులాల్లో కూడా వంగవీటి రాధాకు మంచి గుర్తింపు ఉంది.  ఇప్పుడు ఎన్నికల సీజన్ మెదలు కావటంతో ఆయన ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయాలు పై అందరిని ఆకర్షిస్తుంది. 

టీడీపీలోనే ఉన్నా యాక్టివ్‌గా లేని వంగవీటి రాధా            

గత ఎన్నికలకు ముందు వైసీపీలోనే  ఉన్న జగన్మోహన్ రెడ్డి అవమానిస్తున్నారని వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.  ఆయన పోటీ చేసే స్దానం ఏది అనే సందేహం అటు పార్టీ నాయకుల్లో ఇటు వంగవీటి రాధా అనుచరుల్లో కూడా ఉంది.  తెలుగు దేశం పార్టీలో కంటిన్యూ అవుతున్న వంగవీటి రాదా రాజకీయ భవితవ్యం పై ఎప్పటికప్పుడు హాట్ ప్రచారాలు  జరుగుతునే ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఏ స్థానంలో పోటీ చేయాలో .. టీడీపీ హైకమాండ్ కూడా ఆయనకు సంకేతాలుపంపుతున్నట్లుగా తెలుస్తోంది. 

పార్లమెంట్‌కు పోటీ చేయించాలని టీడీపీ ప్రయత్నం 

వంగవీటి రాధాకృష్ణను ఎంపీగా పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారని చెబుతుననారు.  ఇందుకు కారణాలు  చాలానే ఉన్నాయంటున్నారు.  వంగవీటి రాధా కు విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో  ఫాలోయింగ్ ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు వంగవీటి రాధా ఇష్టపడే వారు. అయితే అక్కడ  తెలుగు దేశం నుండి బోండా ఉమా ఇప్పటికే పాతుకుపోయారు. ఆయన్ను కాదని వంగవీటి రాధాను పోటీకి దింపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వంగవీటి రాధా కు కూడా బోండా ఉమా ను కాదని పోటీచేసే ఆలోచన లేదని అంటున్నారు.   ఇక విజయవాడ లోని తూర్పు నియోజకవర్గంలో  ఇదే పరిస్దితి ఉంది. అయితే తూర్పు లో పోటీ చేసేందుకు రాధా గతంలోనే విముఖుత వ్యక్తం చేశారు.  విజయవాడ పశ్చిమంలో ఇప్పటికే జనసేనకు ఎక్కువ ప్రాథాన్యత ఇవ్వటంతో పొత్తులో భాగంగా  ఆ స్థానం జనసేనకు వెళ్తుందని భావిస్తున్నారు. 

పార్లమెంట్‌కు పోటీ చేసే చాన్స్ 

మచిలీపట్టణం పార్లమెంట్ స్దానం నుంచి వంగవీటి రాధాను పోటీ చేసేందుకు చర్చలు జరుపుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.  2019 ఎన్నికల సమయంలో వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోరగా అక్కడ మల్లాది విష్ణు ఉండటంతో జగన్ అందుకు అంగీకరించ  లేదు. దీంతో మచిలీపట్టణం పార్లమెంట్ స్దానం నుండి పోటీ చేసేందుకు వంగవీటి రాధకు అప్పట్లోనే జగన్ ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు రాధా ససేమిరా అన్నారని  చెబుతారు.  అదే సమయంలో రాధాకు పార్టీ  నుండి సహయ నిరాకరణకు గురికావటం తో పార్టిలో ఇమడలేక బయటకు వస్తున్నట్లుగా రాధా ప్రకటించారు. ఇది సంచలనం అయ్యింది. అప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం   రాధాను  తమ పార్టీలోకి చేర్చుకోవడంలో  తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు.  

పోటీ చేయడానికి అడిగిన సీటు ఇవ్వకపోతే ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇలాంటి ప్రచారాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
YS Jagan Meets Amaravati Farmers: జగన్ తో అమరావతి రైతుల సంచలన భేటీ - సమస్యలు చెప్పుకున్న రైతులు .. మీకు నేనున్నానంటూ జగన్ హామీ!
జగన్ తో అమరావతి రైతుల సంచలన భేటీ - సమస్యలు చెప్పుకున్న రైతులు .. మీకు నేనున్నానంటూ జగన్ హామీ!
Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget