అన్వేషించండి

కర్రలపై ట్రోలింగ్స్ ఆపండి- వారి సూచనలతోనే ఆ చర్య - టీటీడీ క్లారిటీ!

టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గురువారం ఉదయం అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కుకున్నట్లు తెలిపారు.

తిరుమల తిరుపతిలో చిరుత నాలుగేళ్ల చిన్నారి లక్షితను చంపేసిన ఘటన తరువాత అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నడక మార్గంలో వచ్చే భక్తులందరికీ అధికారులు చేతి కర్రలు ఇస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తుంది. 

దీని గురించి నూతనంగా నియమితమైన టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడారు. గురువారం ఉదయం అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కుకున్నట్లు తెలిపారు.

దీనిని మగ చిరుతగా గుర్తించామని వివరించారు. ఆ ప్రాంతాన్ని టీటీడీ అధికారులతో కలిసి టీటీడీ ఈవో, టీటీడీ ఛైర్మన్‌ భూమన పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 ప్రాంతంలో చిరుత బోనులో చిక్కిందని భూమన మీడియాతో తెలిపారు. భక్తుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

నడక దారిలో వారికి భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించడానికి చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. భక్తులకు కర్రలు ఇవ్వాలన్న అటవీ అధికారులు ఆదేశాలతోనే అందరి చేతికి కర్రలు ఇస్తున్నామని ఆయన వివరించారు. అంతేకానీ కేవలం కర్రలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని సోషల్‌ మీడియాలో వస్తున్న దానిలో వాస్తవం లేదని ఆయన వివరించారు. 

ఇలాంటి నిందలు వేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇప్పటికీ ఆపరేషన్‌ చిరుతను కొనసాగిస్తున్నామని, మరికొన్ని చిరుతలను బంధించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నమని ఆయన వెల్లడించారు. ఆయన తరువాత మీడియాతో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడారు. ఇప్పటికే చిరుతలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో 300 కెమెరా ట్రాప్‌ లను ఏర్పాటు చేశామని తెలిపారు.

మరో 200 కెమెరా ట్రాప్‌ లను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఇందుకు శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి కొంతమంది ఎక్స్‌పర్ట్‌ నిపుణులను పిలిపిస్తున్నామని వివరించారు. డ్రోన్‌ టీం సైతం తిరుమలకు తీసుకుని వచ్చామన్నారు. పులులతోపాటు ఎలుగుబంట్లును కూడా పట్టుకోబోతున్నామని వివరించారు. కానీ వాటని బంధించేందుకు బోన్లు సరిపోవని, అలా కుదరదని ఆయన వివరించారు. 

వలలు వేయడం, ట్రాంకులైజ్ ద్వారా పట్టుకోగలంమన్నారు. టీటీడీ అధికారులు, అటవీశాఖ అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, చిరుతలు ఎత్తైన మనుషులపైన , జంతువుల పై దాడి చేయద్దన్నారు. చిరుత కన్నాఎత్తైన ఏనుగులపై ఇప్పటి వరకు దాడి చేసిన సందర్భాలు లేదని, చిన్న పిల్లలను చూసినప్పుడు చిన్న జంతువు అనుకొని దాడులు చేస్తాయో కానీ, చేతిలో కర్ర పెట్టుకోవడం వల్ల మనిషి మరింత ఎత్తు కనపడే అవకాశం ఉందన్నారు. 

దీంతో చిరుత ఎత్తును చూసి భయపడి వెనక్కి వెళ్లిపోతుందని శాస్త్రీయంగా నిరూపితమైందన్నారు. కర్ర ఇవ్వడం చిన్న సహాయం మాత్రమేనని, వందమంది కర్రలతో ఉంటే చాలా బలం ఏర్పడుతుందన్నారు. చర్యలు చేపట్టినప్పుడు అభినందించాలి కానీ విమర్శలు చేసి మనోబలాన్ని తగ్గించడం సబబు కాదన్నారు. 

కొత్త సాంకేతికతతో బోనాల సైతం ఏర్పాటు చేస్తున్నామని, ట్రాప్‌ ల ద్వారా చిరుత కదలికలు నిరంతరం కొనసాగిస్తున్నామని, బయట నుంచి తీసుకు వచ్చిన చిరుతలను ఇక్కడ పెట్టి మాయ మాటలు చెప్తున్నామంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వాదనలు అవాస్తవమని ఆయన అన్నారు. చిరుతలు బోను చిక్కినప్పుడు సీసీ కెమెరాలలో రికార్డు అయిన వీడియో విజువల్స్‌ ను కూడా మీడియాకు విడుదల చేస్తామని వారు పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget