అన్వేషించండి

Andhra Pradesh : సొంత నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబం పర్యటించలేకపోవడానికి కారణాలేంటీ?

Thamballapalle News: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి గడ్డుకాలం నడుస్తుంది. వాళ్ళ నియోజకవర్గంలో పర్యటన అంటేనే కూటమి నాయకులు రోడ్లపైకి వస్తున్నారు.

Chittoor News: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ రగడ కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేసిన దానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారు సైతం అదే పంథా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత గ్రామం చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది కుప్పం నియోజకవర్గం... ఇక ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం కలికిరి.. మాజీ మంత్రి గా పని చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు, ఆయన కుటుంబ సభ్యులు తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

పెద్దిరెడ్డి కుటుంబమే టార్గెట్
గత ఐదేళ్ల కాలంలో వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా జిల్లాను శాసించారు. ఎమ్మెల్యే లు, ఎంపీలు, నాయకులు ఆయన చెప్పిందే చేసేలా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం భారీ ఓటమి చవి చూడడంతో పాటు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తప్ప మరెవ్వరు గెలవలేదు. గెలుపులో, పరిపాలనలో పెద్దిరెడ్డి మార్క్ వేసుకున్నా ఓటమిలో మాత్రం ఆయన పాత్ర లేనట్టు వ్యవహరించారు. గత ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ, బీసీవై పార్టీల నాయకులు కాదు కనీసం పార్టీ జెండా కనిపించకుండా చేశారు. వైసీపీ పతనంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక మొత్తం తిరగబడింది. గతంలో వారు చేసిన పనులు నేడు కూటమి నాయకులు చేసి చూపిస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం పర్యటన అంటేనే అడ్డుకునేందుకు రోడ్ల పైకి వేస్తున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీలుగా పర్యటించలేక

వైసీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటించాలంటే కూడా దాడులు చేసే పరిస్థితి నెలకొంది. కుప్పం కాకుండా అంగళ్లు, తిరుపతిలో రాళ్ల దాడులు, బీసీవై పార్టీ నాయకులు బొడే రామచంద్ర యాదవ్ పుంగనూరు నియోజకవర్గం పర్యటనలో జరిగిన గొడవలు, పోలీస్ స్టేషన్‌లోకి దూరి మరీ దాడులు ఇలా అనేకం జరిగాయి. నాడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొందరిపై కేసులు పెట్టారు. అసలైన వారిని విడిచిపెట్టారని కూడా ప్రచారం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో పర్యటించాలంటే అడ్డుకునేందుకు కూటమి నాయకులు సిద్దం కావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోనే ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

Also Read: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నికల హడావుడి !

ఆయన కుమారుడు ఒకసారి పుంగనూరు పర్యటనకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఇంటికి రావడంతో విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు రెడప్ప ఇంటిపై రాళ్ల దాడులు, వాహనానికి నిప్పు పెట్టారు. తాజాగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డిను సైతం చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడులు జరిగిన అంగళ్లు ప్రాంతంలో వారు అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేశారు. ఇక ఆయన దిష్టి బొమ్మను దగ్థం చేశారు. ఒక ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దగ్థం చేస్తున్న, ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే వస్తే రాళ్ల దాడి చేస్తామని గులక రాళ్లు పోగు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఇలాగే కొనసాగితే రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంటు పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలు కాదు నాయకులు, కార్యకర్తలు తిరిగే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Andhra Pradesh : సొంత నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబం పర్యటించలేకపోవడానికి కారణాలేంటీ?

Also Read: తిరుమ‌ల శ్రీవారి ఆలయం గురించి 10 ఆసక్తికర విషయాలు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget