అన్వేషించండి

Tirumala No Fly Zone: తిరుమల ఆలయం పైనుంచి వెళ్తున్న విమానాలు, టీటీడీ రిక్వెస్ట్ కేంద్రం పట్టించుకోలేదా?

No Fly zone over Tirumala | తిరుమల ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధం అని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలన్న టీటీడీ రిక్వెస్టును కేంద్రం పట్టించుకోవడం లేదు.

Tirumala News | తిరుమల: ఏదో అంశంపై తిరుమల శ్రీవారి ఆలయం వార్తలో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా శ్రీవారి ఆలయం వద్ద మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఒక్కరోజే శ్రీవారి ఆలయం గోపురం గోపురం మీద, అతీ సమీపం నుంచి ఏకంగా 8 విమానాలు వెళ్లడంతో భక్తులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఉదయం 7:15 నుంచి 8 గంటల మధ్యన విమానాలు వెళ్లాయని అధికారులు తెలిపారు. 

టీటీడీ కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదా?

ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం పరిసరాలు నో ఫ్లైయింగ్ జోన్ అనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ ఉదయం సమయంలో ఎనిమిది విమానాలు శ్రీవారి ఆలయం మీద నుంచి వెళ్లాయి. దాంతో దీనికి పరిష్కారం ఏంటని చర్చ మొదలైంది. గతంలోనే టీటీడీ పలుమార్లు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సైతం శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడికి లేఖ సైతం రాయడం  తెలిసిందే. కూటమి నేత రామ్మోహన్ నాయుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నా ప్రయోజనం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ టీడీపీ నేడ అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటనపై అడుగులు పడలేదు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి అయినా తిరుమల అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

తెలంగాణ నేతల సిఫార్సులంటే లెక్కే లేదా..

కాగా, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేయడంతో సిఫార్సు లేఖలు అనుమతి ఇస్తామని సైతం ప్రకటించారు. కానీ నెలన్నర రోజులు గడిచినా అది అమల్లోకి వచ్చినట్లు కనిపించడం లేదు. దాంతో తిరుమలకు వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారిచ్చే సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని, ఇది చాలా బాధాకరం అని తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి నిదర్శనంగా చెప్పవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
Embed widget