అన్వేషించండి

Tirumala No Fly Zone: తిరుమల ఆలయం పైనుంచి వెళ్తున్న విమానాలు, టీటీడీ రిక్వెస్ట్ కేంద్రం పట్టించుకోలేదా?

No Fly zone over Tirumala | తిరుమల ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధం అని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలన్న టీటీడీ రిక్వెస్టును కేంద్రం పట్టించుకోవడం లేదు.

Tirumala News | తిరుమల: ఏదో అంశంపై తిరుమల శ్రీవారి ఆలయం వార్తలో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా శ్రీవారి ఆలయం వద్ద మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఒక్కరోజే శ్రీవారి ఆలయం గోపురం గోపురం మీద, అతీ సమీపం నుంచి ఏకంగా 8 విమానాలు వెళ్లడంతో భక్తులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఉదయం 7:15 నుంచి 8 గంటల మధ్యన విమానాలు వెళ్లాయని అధికారులు తెలిపారు. 

టీటీడీ కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదా?

ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం పరిసరాలు నో ఫ్లైయింగ్ జోన్ అనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ ఉదయం సమయంలో ఎనిమిది విమానాలు శ్రీవారి ఆలయం మీద నుంచి వెళ్లాయి. దాంతో దీనికి పరిష్కారం ఏంటని చర్చ మొదలైంది. గతంలోనే టీటీడీ పలుమార్లు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సైతం శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడికి లేఖ సైతం రాయడం  తెలిసిందే. కూటమి నేత రామ్మోహన్ నాయుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నా ప్రయోజనం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ టీడీపీ నేడ అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటనపై అడుగులు పడలేదు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి అయినా తిరుమల అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

తెలంగాణ నేతల సిఫార్సులంటే లెక్కే లేదా..

కాగా, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేయడంతో సిఫార్సు లేఖలు అనుమతి ఇస్తామని సైతం ప్రకటించారు. కానీ నెలన్నర రోజులు గడిచినా అది అమల్లోకి వచ్చినట్లు కనిపించడం లేదు. దాంతో తిరుమలకు వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారిచ్చే సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని, ఇది చాలా బాధాకరం అని తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి నిదర్శనంగా చెప్పవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget