అన్వేషించండి

BJP Satyakumar : రాష్ట్రానికి రాజధాని నిర్మించలేని సీఎంగా జగన్ చరిత్రలోని నిలిచిపోతారు - సత్యకుమార్

BJP Satyakumar : మూడు రాజధానులపై హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలు దాటితే ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ఏంటని సత్యకుమార్ ప్రశ్నించారు.

BJP Satyakumar : ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అమరావతి రాజధానికి అసెంబ్లీలో అంగీకారం తెలిపి ఇప్పుడు మూడు రాజధానుల అంటూ జగన్ మాట మార్చడం సరికాదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ప్రభుత్వం పరనింద, ఆత్మస్తుతి తప్ప నిజాలు చెప్పడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని నిర్మించలేని సీఎంగా జగన్ నిలిచిపోతారని ఆయన అన్నారు. ప్రజా గొంతుకుగా బీజేపీ వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. ఈనెల 19వ తేదీ నుంచి గాంధీ జయంతి వరకు ఐదు వేల వీధి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రానికి పట్టిన పీడ పోయేంత వరకు బీజేపీ పోరాడుతుందన్నారు.  

ప్రాంతాల మధ్య విద్వేషాలు 

రాజధాని అమరావతికి మద్దతిచ్చిన జగన్‌ ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సత్యకుమార్‌ ఆరోపించారు. రాజధాని నిర్మించుకోలేని అసమర్థ సీఎంగా చరిత్రలో నిలిచారన్నారు. పాలనా వికేంద్రీకరణ ముసుగులో సీఎం జగన్‌ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలు దాటితే ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. న్యాయపరంగా సమస్యలు వస్తాయనే ఇన్నాళ్లు ఆగారన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందన్న నమ్మకం తమకుందని సత్యకుమార్ తెలిపారు. సీఎం  జగన్‌ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్లపై వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు.  

విశాఖలో మోదీ జన్మదిన వేడుకలు 

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ నేతలు వైజాగ్ బీచ్ లో స్వచ్చ సాగర్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్కే బీచ్ లోని విశాఖ మ్యూజియం ఎదురుగా బీచ్ లోని చెత్తా చెదారాన్ని క్లీన్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజీపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సునీల్ దియోదర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జేవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ప్రధాని జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు అక్టోబర్ రెండు వరకూ జరుగుతాయని, అయితే కేక్ కటింగ్, పాలాభిషేకాల నిర్వహించమని సోము వీర్రాజు తెలిపారు. అది బీజేపీ సంస్కృతి కాదన్నారు.  

Also Read : GVL : న్యాయపరంగా మూడు రాజధానులు అసాధ్యం - వైఎస్ఆర్‌సీపీకి క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ !

Also Read : Three Capitals Issue : అమరావతి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం - వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి !

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ

వీడియోలు

Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget