అన్వేషించండి

AP High Court : ఎయిడెడ్ స్కూళ్లకు ఎయిడ్ ఆపొద్దు.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం !

ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యేంత వరకూ సాయాన్ని కొనసాగించాలని ఆదేశించింది.


ఎయిడెడ్ స్కూళ్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  హైకోర్టులో కేసులు పరిష్కారం అయ్యే  వరకూ ఎయిడెడ్ స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. గత విచారణలో ప్రభుత్వం తాము ఎయిడెడ్ కాలేజీలకు సాయం అపడం లేదని హైకోర్టుకు తెలిపింది. అయితే జీవోలో మాత్రం ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయకపోతే ప్రైవేటుగా నడుపుకోవాలని ఉంది. అదే సమయంలో స్వాధీనం చేయాలంటూ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందంటూ కొంత మంది ఎయిడెడ్ స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read :బద్వేలు ఏకగ్రీవం అవుతుందా ? నామ మాత్రపు పోటీ జరుగుతుందా ?

 పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఆర్‌జేడీలు, డీఈవోలకు ఆదేశాలివ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.  ప్రభుత్వం తాము ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని చెబుతున్నప్పటికీ..  అధికారులు  యాజమాన్యాల నుంచి రాతపూర్వకంగా   ఆస్తులతో సహా అప్పగిస్తారా? ఉపాధ్యాయుల్ని మాత్రమే ఇస్తారా?  అనే అంశాలపై బలవంతంగా లిఖితపూర్వకంగా  అనుమతి  పత్రాలు తీసుకున్నట్లుగా విమర్శలు ఉన్నాయి.  వీటిపై తదుపరి విచారణలో హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా  పలు ఎయిడెడ్ స్కూళ్లు మూతపడ్డాయి. ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వం కోర్టులో చెబుతున్నది ఒకటి..  బయట అమలు చేస్తున్నది ఒకటన్న ఆరోపణలను యాజమాన్యాలు చేస్తున్నాయి. 

Also Read :Janasena Vs BJP : ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?

అయితే ఇప్పటికే జారీ చేసిన జీవోకు అనుగుమంగా తొంభై శాతం వరకూ ఎయిడెడ్ స్కూళ్ల వద్ద నుంచి ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అంగీకారపత్రాలు తీసుకోవడమో.. లేదా ప్రైవేటుగా నిర్వహించుకోవడమో చేయాలనే పత్రాలు తీసుకున్నారని తెలుస్తోంది.  ప్రైవేటుగా నడపలేమనకుున్న విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లుగా ప్రకటించాయి. ఇప్పుడు ప్రభుత్వం వాటికి ఎయిడ్ నిలిపివేయకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చినందున  ఈ ఏడాది ఆయా స్కూళ్లలో మళ్లీ తరగతలు ప్రారంభమవుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ ఇప్పటికే చాలా స్కూళ్లు తమ విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపేసినట్లుగాతెలుస్తోంది. మొత్తానికి ఏపీలో ఈ ఏడాది ఎయిడె స్కూళ్ల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఓ వైపు కరోనాతో.. మరో వైపు ఎయిడెడ్ వివాదంతో విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 

Also Read : మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget