అన్వేషించండి

AP High Court : ఎయిడెడ్ స్కూళ్లకు ఎయిడ్ ఆపొద్దు.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం !

ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యేంత వరకూ సాయాన్ని కొనసాగించాలని ఆదేశించింది.


ఎయిడెడ్ స్కూళ్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  హైకోర్టులో కేసులు పరిష్కారం అయ్యే  వరకూ ఎయిడెడ్ స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. గత విచారణలో ప్రభుత్వం తాము ఎయిడెడ్ కాలేజీలకు సాయం అపడం లేదని హైకోర్టుకు తెలిపింది. అయితే జీవోలో మాత్రం ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయకపోతే ప్రైవేటుగా నడుపుకోవాలని ఉంది. అదే సమయంలో స్వాధీనం చేయాలంటూ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందంటూ కొంత మంది ఎయిడెడ్ స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read :బద్వేలు ఏకగ్రీవం అవుతుందా ? నామ మాత్రపు పోటీ జరుగుతుందా ?

 పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఆర్‌జేడీలు, డీఈవోలకు ఆదేశాలివ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.  ప్రభుత్వం తాము ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని చెబుతున్నప్పటికీ..  అధికారులు  యాజమాన్యాల నుంచి రాతపూర్వకంగా   ఆస్తులతో సహా అప్పగిస్తారా? ఉపాధ్యాయుల్ని మాత్రమే ఇస్తారా?  అనే అంశాలపై బలవంతంగా లిఖితపూర్వకంగా  అనుమతి  పత్రాలు తీసుకున్నట్లుగా విమర్శలు ఉన్నాయి.  వీటిపై తదుపరి విచారణలో హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా  పలు ఎయిడెడ్ స్కూళ్లు మూతపడ్డాయి. ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వం కోర్టులో చెబుతున్నది ఒకటి..  బయట అమలు చేస్తున్నది ఒకటన్న ఆరోపణలను యాజమాన్యాలు చేస్తున్నాయి. 

Also Read :Janasena Vs BJP : ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?

అయితే ఇప్పటికే జారీ చేసిన జీవోకు అనుగుమంగా తొంభై శాతం వరకూ ఎయిడెడ్ స్కూళ్ల వద్ద నుంచి ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అంగీకారపత్రాలు తీసుకోవడమో.. లేదా ప్రైవేటుగా నిర్వహించుకోవడమో చేయాలనే పత్రాలు తీసుకున్నారని తెలుస్తోంది.  ప్రైవేటుగా నడపలేమనకుున్న విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లుగా ప్రకటించాయి. ఇప్పుడు ప్రభుత్వం వాటికి ఎయిడ్ నిలిపివేయకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చినందున  ఈ ఏడాది ఆయా స్కూళ్లలో మళ్లీ తరగతలు ప్రారంభమవుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ ఇప్పటికే చాలా స్కూళ్లు తమ విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపేసినట్లుగాతెలుస్తోంది. మొత్తానికి ఏపీలో ఈ ఏడాది ఎయిడె స్కూళ్ల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఓ వైపు కరోనాతో.. మరో వైపు ఎయిడెడ్ వివాదంతో విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 

Also Read : మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget