అన్వేషించండి

Andhra News : సీఎం కనుసన్నల్లో చేబ్రోలు అక్రమ మైనింగ్ - ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు!

సీఎం జగన్ కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. అనుమతులు లేకుండా తవ్వుతున్నారని మండిపడ్డారు.

 


Andhra News :  గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చెబ్రోలు  పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఆక్రమ గ్రావెల్ మైనింగ్ లో సీయం జగన్ హస్తం ఉదని ఆరోపించారు పొన్నూరు నియోజకవర్గం ‌టీడీపీ  మాజీ ఎంఎల్‌ఏ  ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్. స్థానిక ఎంఎల్ఏ ని సియం పిలిపించి పలుమార్లు మాట్లాడింది సెటిల్మెంట్ కోసమేనని తీవ్ర ఆరోపణ చేశారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన  వైసీపీ  అధికారంలోకి వచ్చాక ఇప్పటి 200 కోట్ల టన్నుల గ్రావెల్  అక్రమంగా తరలించారుని ఆరోపించారు.  చేబ్రోలు మండల  పరిధిలోని చుట్టుపక్కల గ్రామాలో దాదాపు 500ఎకరాల పరిధిలో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్పష్టం‌చేశారు. మొత్తం 6 గ్రామాల పరిధిలో తవ్వకాలు జరుగుతున్నాయని.. పలు సందర్బాలలో‌
గ్రావెల్ తరలింపు వాహనాలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా పట్టించుకొన్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు ధూళిపాళ్ళ. 

గ్రావెల్ తవ్విని తర్వాత ఏర్పడిన గుంటలో నిరు చేరడం వల్ల ప్రమాదవశాత్తూ ఆ గుంటలలో పడి పదుల‌‌ సంఖ్యలో ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. స్థానికులు ఆందోళన చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదుని అధికారులలో చెలనం లేదన్నారు. పోలీసుల అండదండలతో గ్రెవల్  మాఫియా  దందా చేస్తుదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కనులన్నలలో గ్రావెల్ మైనింగ్ జరుగుతోందిని స్పష్టం చేశారు.  ఈ వ్యవహారం ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగే అవకాశం లేదు న్నారు. టన్ను రూ.110 చొప్పున ఆ ప్రాంతంలో తవ్విన గ్రావెల్ విలువ 2వేల 200 కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. 

కలెక్టర్ తో  సహా అధికారులకు దీనిపై ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదుని తెలిపారు.దీన్ని బట్టి ముఖ్యమంత్రి కి ఈ విషయంలో సంబంధం ఉందని తెలుస్తోందని ఆరోపించారు.. స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్య మూడుసార్లు సీఎంను కలిశారని. కప్పం కట్టించి కోవటానికే సీఎం ఎమ్మెల్యేను పిలిపించారని అర్థమవుతోందిని అన్నారు.  తవ్వకాలు అడ్డుకుని ఆందోళన చేసిన వారిని పోలీసులు అర్థరాత్రి సమయంలో తుపాకుల తో బెదిరిస్తున్నాని.. పంచాయతీ చెరువులను కూడా ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.  కనీస నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారం  లోతుకు తవ్వుతున్నా పట్టించుకొవడం లేదన్నారు.  

ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉంది తెలిపారు ధూళిపాళ్ళ నరేంద్ర. పులివెందులలో జగన్ కార్యాలయంలో పని చేసే జి. రవి కృష్ణ అనే వ్యక్తి ఇందులో ఉన్నారుని.. ఐడి కార్డు పట్టుకుని మరీ వచ్చి చేబ్రోలు మండలంలో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారన్నారు.  తప్పన్సరి పరిస్థితిలో మైనింగ్ అధికారులు దాడులు చేసినా పట్టించుకోవడం లేదని..గ్రావెల్ దోపిడి ఆగటం లేదన్నారు.  పేదల ఇళ్ల స్థలాల కోసం అని చెప్పి తవ్వి తరలిస్తున్నారుని తెలిపారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా తవ్వకాలు చేస్తున్నారు..అధికారులమౌనం, సహకారం వల్లే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.  పోలవరం కుడికాలువ మట్టి తవ్వారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది  అయినా తవ్వకాలు ఆగటం లేదంటే ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నట్లేనన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Embed widget