అన్వేషించండి

YS Sunitha : అలా అయితే మమ్మల్ని అరెస్టు చేయాలి కదా - వైఎస్ జగన్ కు సునీత సూటి ప్రశ్న

Andhra News : వైఎస్ వివేకా హత్యపై మరోసారి సునీత సంచలన ఆరోపణలు చేశారు. అయితే తమను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నంచారు.

YS Sunitha Press Meet :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమపై ఆరోపణలు చేస్తున్నారని ఘటన తర్వాత మా వారిని  కానీ..మమల్నికానీ ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం జగన్ ను వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. పులివెందులలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో.. అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారో వివరించారు. కొన్ని ఫోన్ కాల్స్ వివరాలను వెల్లడించారు.              

వివేకా హత్య జరిగిన రోజున ఉదయం ఐదున్నర గంటలకు లోటస్ పాండ్‌లో జగన్ సమావేశం పెట్టారని.. ఆ సమావేశంలో మాజీ సీఎస్ అజేయకల్లం ఉన్నారన్నారు. ఐదున్నర సమయంలో ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత అజేయకల్లంకు వివేకా చనిపోయారని చెప్పారని సీబీఐకి.. ఆయన వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. తర్వాత ఆయన మాట మార్చితే.. వాంగ్మూలం రికార్డింగ్ ను సీబీఐ కోర్టుకు కూడా సమర్పించిందని గుర్తు చేశారు. అవినాష్ రెడ్డి అదే రోజు 6.26 నిమిషాలకు ఫోన్ కాల్ వస్తే ఒక్క నిమిషాంలో వివేకా ఇంటి వద్ద ఉన్నారన్నారు. ఆ తర్వాత ఆయన భారతి పీఏ నవీన్ కు ఫోన్ చేసి ఆరు నిమిషాలు మాట్లాడారన్నారు. ఓఎస్డీ కృష్ణమోహన్, శివప్రకాష్ రెడ్డితోనూ మాట్లాడారని ఇన్ని ఫోన్ కాల్స్ మాట్లాడిన తర్వాత కూడా గుండెపోటు అని సాక్షిలో ఎందుకు వేశారని సునీత ప్రశ్నించారు.                     
 
 వివేకానంద హత్య అనంతరం కడప, పులివెందుల నియోజకవర్గంలో ప్రజలకు స్వేచ్ఛ కరువు అయ్యిందని  ఆవేదన వ్యక్తం చేశారు.  కేసు గురించి మాట్లాడడానికి నిందితులను చూసి భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  నిజమైన దోషులకు శిక్షపడాలనే ఉద్దేశంతో తాను న్యాయ పోరాటం చేస్తున్నానని ..  వైఎస్‌ జగన్‌  అధికారంలో ఉండికూడా బాబాయి వివేకా హత్యపై ఎందుకు నోరు మెదపడం లేదని, నిందితులను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పులివెందుల , కడప   ప్రజలు ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిందితులు మళ్లీ గెలుస్తే మరెంతో మంది బలి అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వైఎస్‌ రాజారెడ్డి  నుంచి వైఎస్సార్‌, వైఎస్‌ వివేకా వరకు ప్రజలకు నమ్మకం ఉండేదని, ప్రజలు ధైర్యంగా వెళ్లి సమస్యలు విన్నవించుకుని  పరిష్కరించుకునేవారని  సునీత గుర్తు చేసుకున్నారు.  వారి లక్షణాలు జగన్‌లో ఏ ఒక్కటి కనిపించవన్నారు.  ఇలాంటి స్థితిలో మీరెలా వారసులు అవుతారని సునీత ప్రశ్నించారు. ఎదైనా సమస్యలు చెప్పుకుంటే కేసులు పెట్టేస్తున్నారని సీఐడీని పంపుతున్నారని విమర్శిస్తున్నారు.   ప్రజా సమస్యలు చెప్పుకునే హక్కుకూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని పార్టీలకు అంటగట్టడం న్యాయమా అని ప్రశ్నించారు.  టీడీపీ గాని, ఇతర ఏ పార్టీలకు మద్దతుగా  తాను మాట్లాడటం లేదని.. న్యాయం కోసమే తన పోరాటం సాగుతోందన్నారు.                                            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
Operation Sindoor 2.0: ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్‌లో ఆపరేషన్ సింధూర్ 2.0
ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్‌లో ఆపరేషన్ సింధూర్ 2.0
Hyderabad is on high alert: ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ -  ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ - ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
Delhi Bomb Blast News: ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన ఇదే!
ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన ఇదే!
Advertisement

వీడియోలు

Amit Shah on Delhi Car Blast | ఢిల్లీ కారు బ్లాస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్షన్ | ABP Desam
Delhi Car Blast Amit Shah PM Modi | ఢిల్లీ బ్లాస్ట్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం | ABP Desam
Pillars of Creation Explained in Telugu | పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ కరిగిపోతున్నాయ్ | ABP Desam
IPL Trade Deal CSK, RR | ఐపీఎల్ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ
Akash Choudhary Half Century | 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆకాష్ చౌదరి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
Operation Sindoor 2.0: ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్‌లో ఆపరేషన్ సింధూర్ 2.0
ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్‌లో ఆపరేషన్ సింధూర్ 2.0
Hyderabad is on high alert: ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ -  ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ - ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
Delhi Bomb Blast News: ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన ఇదే!
ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన ఇదే!
Delhi Blast: ఢిల్లీలో పేలుడు విద్రోహక చర్య? ప్రమాదమా?
ఢిల్లీలో పేలుడు విద్రోహక చర్య? ప్రమాదమా?
Delhi Blast : ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు తర్వాత దృశ్యాలు, ఇలా ఉంది పరిస్థితి
ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు తర్వాత దృశ్యాలు, ఇలా ఉంది పరిస్థితి
Jubilee Hills byelection arrangements: జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
AP Cabinet decisions: ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget