అన్వేషించండి

ఏపీలో 23 రైల్వేస్టేషన్లు మూసివేస్తున్న రైల్వే శాఖ- మీ జిల్లా స్టేషన్ ఉందేమో చూసుకోండి!

ఎక్స్‌ప్రెస్‌లు ఆగి స్టేషన్‌లు మినగా మిగిలిన వాటిపై ఫోకస్ పెట్టింది రైల్వే శాఖ. ఇప్పుుడు మూసివేస్తున్న రైల్వే స్టేషన్‌లలో రోజుకు 25 మంది కంటే తక్కువ ప్రయాణికులు కూడా రావడం లేదట.

రైల్వేశాఖల్లో మార్పులు చాలా వేగంగాసాగుతున్నాయి. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు నష్టాల నివారణకు ప్రయత్నాలు చేస్తోంది రైల్వేశాఖ. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో రైల్వేస్టేషన్లు మూసివేతకు నిర్ణయం తీసుకుంది. 

ఎక్స్‌ప్రెస్‌లు ఆగి స్టేషన్‌లు మినగా మిగిలిన వాటిపై ఫోకస్ పెట్టింది రైల్వే శాఖ. ఇప్పుుడు మూసివేస్తున్న రైల్వే స్టేషన్‌లలో రోజుకు 25 మంది కంటే తక్కువ ప్రయాణికులు కూడా రావడం లేదట. అందుకే అక్కడ ఇకపై సేవలు నిలిపివేయనున్నారు. ఇప్పటికే అక్కడి సిబ్బందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. 

రెండు మూడు నెలల్లో విజయవాడ డివిజన్ పరిధిలోని 23 రైల్వేస్టేషన్లను మూసివేయనున్నారు. ఈ మూసివేత ప్రభావం ఉమ్మడి కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలపై పడనుంది. ఈ జిల్లాల్లో ఉన్న కొన్ని స్టేషన్‌లలో కనీసం రోజుకు ఒకటి రెండు టికెట్‌లు కూడా అమ్ముడు పోవడం లేదని రైల్వేశాఖ చెబుతోంది. అందుకే మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.  

మూసివేస్తున్న స్టేషన్లు ఇవే 
అల్లూరు రోడ్డు, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద, నవాబ్‌పాలెం, పెన్నాడ, అగ్రహారం, పెదఅవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీవెంకటేశ్వరపాలెం,తాలమంచి, తేలుప్రోలు, వట్లూరు, కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణగూడెం, బలభద్రపురం, తిమ్మాపురం, చింతపర్రు. వీటిలో ఇప్పటికే చాలా స్టేషన్లు మూసివేశారు. ఇప్పుడు మరికొన్నింటిని క్రమంగా క్లోజ్ చేయబోతున్నారు. 

కరోనా తర్వాత భారీ మార్పులు 

కరోనా తర్వాత రైల్వేశాఖ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కొవిడ్ దెబ్బకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇందులో రైల్వేశాఖ కూడా ఉంది. దీన్ని అవకాశంగా తీసుకున్న రైల్వే శాఖ కరోనా తర్వాత కూడా రెగ్యులర్ సర్వీస్‌లను నడపడంలో అచితూచి స్పందించింది. చాలా వరకు సర్వీస్‌లను ఇప్పటికీ సస్పెండ్ చేసింది. చాలా పాసింజర్లు నేటికీ పట్టాలెక్కలేదు. ఎక్కే అవకాశం కూడా లేదు. 

ఇంతలో వందేభారత్ పేరుతో మిగతా సర్వీసుల్లో కూడా పెను మార్పులు తీసుకొస్తోంది రైల్వేశాఖ. ఎక్స్‌ప్రెస్‌లలో చేసిన మార్పులు కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జనరల్‌ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలను భారీగా తగ్గించేసింది రైల్వే శాఖ. దానికి బదులు ఏసీ బోగీలను పెంచింది. దీని వల్ల మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి దూర ప్రయాణాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్సలు వస్తున్నా పట్టించుకున్న వారులేరు. ఇప్పుడు కాస్ట్ కటింగ్‌లో భాగంగా 25 మందికంటే తక్కువ టికెట్లు అమ్ముడయ్యే రైల్వేస్టేషన్‌లు మూసివేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget