అన్వేషించండి

RTC Charges Hike Protest : ఆర్టీసీ బస్ వద్దు ఎడ్ల బండే ముద్దు, ఛార్జీల పెంపుపై మన్యం జిల్లాలో సీపీఎం నిరసనలు

RTC Charges Hike: కరోనాతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సామాన్య ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి మరింత భారం మోపిందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.

RTC Charges Hike Protest : పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా సీపీఎం నేతలు ఎడ్ల బండ్లతో నిరసన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని ప్రజలు, సీపీఎం నేతలు పెంచిన బస్ విద్యుత్ ఛార్జీలు  తగ్గించాలని ఆర్టీసీ బస్సు వద్దు ఎడ్ల బండే ముద్దు అంటూ నిరసన చేపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు బాదుడే బాదుడు అంటూ ఆందోళన చేశారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని ఛార్జీలు తెలుగుదేశం వారు పెంచుతున్నారు బాదుడే బాదుడు అన్న  సీఎం వైఎస్  జగన్ మోహన్ రెడ్డి ఇవాళ దానికి మించి వీర బాదుడే బాదుడుగా ఛార్జీలు పెంచారని విమర్శించారు. 

అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు 

పెంచిన బస్సు ఛార్జీలు విరమించుకోవాలని కోరుతూ కొమరాడ మండల కేంద్రంలో సీపీఎం నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొళ్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఇవాళ సామాన్య ప్రజలకు నడ్డివిరిచే విధంగా  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా భారీగా ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచడం అన్యాయమన్నారు. జగన్ పాదయాత్ర చేసే సమయంలో టీడీపీ ప్రభుత్వం అన్ని రేట్లు పెంచేస్తున్నారని  బాదుడే బాదుడు అని  చెప్పి తాను అధికారంలోకి వచ్చారన్నారు. అన్నీ రేట్లు తగ్గిస్తానని చెప్పిన సీఎం జగన్ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి మించి వీర బాధుడుగా బస్ ఛార్జీలు పెంచారన్నారు. పెట్రోలుస, డీజిల్ గ్యాస్ రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు, ఇంటి పన్నులు, విద్యుత్ ఛార్జీలు  వీర బాధుడుగా పెంచే పరిస్థితి ఉందన్నారు. 

ఉద్యమం ఉద్ధృతం 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆలోచించి పెంచిన బస్ ఛార్జీలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేటు, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని సీపీఎం నేతలు అన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఒక దానికొకటి రేట్లు పెంచుకుని పోతుంటే సామాన్య ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు తగ్గించని క్రమంలో తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు రాము లక్ష్మణ్ రావు, చిన్న వెంకయ్యనాయుడు, ఇతర నేతలు పాల్గొన్నారు. 

Also Read : Kalyanadurgam Infant Death: చిన్నారి ప్రాణం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమా? కళ్యాణదుర్గం ఘటనపై చంద్రబాబు సీరియస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Embed widget