అన్వేషించండి

Pulasa: కేజీన్నర చేప ధర రూ.24 వేలు - అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

Konaseema News: గోదావరిలో దొరికే పులస చేపంటే ఆ క్రేజే వేరు. తాజాగా, కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఓ కేజీన్నర పులస చేప రూ.24 వేల భారీ ధర పలికింది. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Pulasa Fish Cost 24 Thousand Rupees In Konaseema: కేజీన్నర చేప ఖరీదు అచ్చంగా రూ.24 వేలు. మీరు విన్నది నిజమే. ఒక్క చేప ఏంటీ.? రూ.24 వేలు ఏంటీ.? అని ఆశ్చర్యపోతున్నారా.? అది గోదారి పులస చేప మరి. గోదారమ్మకు వరద వచ్చిందంటే పులస చేపల సందడి మొదలవుతుంది. మాంసాహారం అందులోనూ పులస చేపలంటే ఇష్టపడని వారుండరు. ఆ చేపల కూర ఎప్పుడు రుచి చూద్దామా.! అంటూ ఎదురు చూస్తుంటారు. అందుకే గోదావరి జిల్లాల్లో 'పుస్తెలు అమ్మయినా సరే పులస కూర తినాలనేది' ఓ నానుడి. పులస చేపను రుచి చూడాలని మాంసాహార ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మత్స్యకారుల వద్ద భారీ ధరకు కొనుగోలు చేస్తుంటారు.

వలకు చిక్కిన పులస

మత్స్యకారులు ఏర్పాటు చేసే ప్రత్యేక వలల్లో పులస చేపలు (Pulasa Fish) చిక్కుకుంటాయి. ప్రస్తుతం భారీ వర్షాలతో గోదావరికి ఎర్ర నీరు వస్తుండడంతో ఓ గంగపుత్రుడి పంట పండింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని (Konaseema District) వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంకకు చెందిన మత్స్యకారుడి వలలో సుమారు కేజీన్నర బరువున్న పులస చేప చిక్కింది. మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ.24 వేలు పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. కాగా, రుచిలో మేటిగా ఉండే పులసంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు. ఇతర ప్రాంతాల వారికి అమితమైన ఇష్టం. అందుకే ప్రతీ సీజన్‌లోనూ పులస చేపల కోసం మత్స్యకారులు తీవ్రంగా గాలిస్తుంటారు. ఇవి చిక్కితే వారి పంట పండినట్లే. 

Also Read: APCNF: ఏపీ సేద్యానికి అరుదైన గుర్తింపు - అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక 'గుల్బెంకియన్ అవార్డు'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget