By: ABP Desam | Updated at : 18 May 2023 09:54 AM (IST)
లోకేష్కు ఏంఆర్ఐ స్కానింగ్- 50 రోజులుగా కుడి భజం నొప్పి
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు నంద్యాలలో వైద్యపరీక్షలు నిర్వహించారు. పాదయాత్ర విరామం తర్వాత నంద్యాల పద్మావతి నగర్ కు చేరుకున్న లోకేశ్.. ఓ MRI సెంటర్ కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. కుడి భుజం గాయంతో కొన్నాళ్లుగా లోకేష్ బాధపడుతున్నారు.
అనంతపురం జిల్లాలో పర్యటన సందర్భంగా భారీగా తరలి వచ్చిన కార్యకర్తల తోపులాటలో లోకేష్ కుడి భుజానికి గాయమైంది. అప్పటినుంచి వైద్యుల సలహాతో జాగ్రత్తలు తీసుకుంటున్నా..నొప్పి తగ్గకపోవటంతో డాక్టర్లు MRI స్కానింగ్ చేయించారు. దీనిపై వైద్యులు పూర్తి సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంది.
Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్ న్యూస్
APPSC Group1 Mains: జూన్ 3 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు! హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారా?
APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
AP SSC Exams: ఏపీలో జూన్ 2 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారా?
వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి భారీ ఊరట- ముందస్తు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు