అన్వేషించండి

Srisailam MLA Attack Case: అటవీ అధికారులపై దాడి ఘటనపై పవన్ సీరియస్‌- టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Srisailam MLA Attack Case: శ్రీశైలం అటవీ అధికారులపై దాడి ఘటన మరింత సీరియస్ అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేతోపాటు మరికొందరిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ ఇష్యూపై పవన్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

Srisailam MLA Attack Case: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే శ్రుతిమించి ప్రవర్తిస్తున్న ఘటన తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో పారెస్టు అధికారులపై ఎమ్మెల్యే దాడి చేయడం సంచలనంగా మారింది. దీనిపై చంద్రబాబు సీరియస్ అయిన విషయం తెలిసింది. ఇప్పుడు దీన్ని డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. దీంతో ఆయన ఆదేశాల మీద ఎమ్మెల్యేతోపాటు జనసేన నేతలపై కేసులు పెట్టాలని ఆదేశించారు. 

మంగళవారం అర్థరాత్రి చిన్నారుట్ల బీట్ సమీపంలో శిఖరం చెక్‌పోస్టు వద్ద వాహనాలు ఆగిన విషయాన్ని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌ రామానాయ్‌, బీట్‌ ఆఫీర్లు మోహన్ కుమార్, గురయ్య, డ్రైవర్ కరీం గమనించారు. రోడ్డుపై వాహనాలు ఉన్న విషయంపై ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, తన అనుచరులు రెచ్చిపోయారు. టైగర్‌ జోన్‌లోకి అర్థరాత్రి వాహనాలు పంపకూడదని చెప్పినా వినిపించకోకుండా వారిపై దాడి చేశారు. ఐడీ కార్డులు, ఆధార్‌కార్డులు, ఫోన్‌లు లాక్కున్నారు. వారిని వాహనాల్లో ఎక్కించుకొని వెళ్లిపోయారు. వారిని శ్రీశైలం అతిథి గృహంలో బంధించారు. అక్కడి జనసేన నాయకుడు అశోక్‌కుమార్, మరికొందరు ఎమ్మల్యే అనుచరులు వచ్చి రచ్చ చేశారు. వారిపై మరోసారి దాడి చేశారు. వేకువ జామున వారిని విడిచిపెట్టారు. 

ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి ఆయన అనుచరులు చేసిన రచ్చ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు సీరియస్ అయ్యారు. తప్పు ఎవరు చేసినా కేసులు పెట్టాలని ఆదేశించారు. దీంతో ఘటనపై శ్రీశైలం వన్‌ టౌన్‌పోలీస్‌స్టేషన్‌లో అటవీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, జనసేన నేత అశోక్‌ కుమార్‌పై కేసు పెట్టారు. ఇందులో అశోక్‌ను A1గా పేర్కొంటే... ఎమ్మెల్యేను A2గా కేసు రిజిస్టర్ చేశారు. 

ఈ ఉదయం అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌తో కూడా అటవీశాఖాధికారులు సమావేశమయ్యారు. ఆ రోజు జరిగిన దాడి వివరాలు వెల్లడించారు. పవన్‌ను కలిసిన వారిలో అటవీ అధికారులతతోపాటు అసోసియేషన్ నాయకులు కూడా ఉన్నారు. వారి వాదన విన్న పవన్ కల్యాణ్‌ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. ఏ పార్టీ నేతలు ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
Kadapa Crime News: యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget