అన్వేషించండి

దొంగలు వచ్చారు ..జాగ్రత్త.. ప్రజలకు అనంత పోలీసులు హెచ్చరిక

మీరు శివారుప్రాంతాల్లో నివసిస్తున్నారా..అయితే జాగ్రత్తగా ఉండండి. జిల్లాలోకి కొత్త దొంగ గ్యాంగ్‌లు వచ్చాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కన్పిస్తే వెంటనే సమాచారం ఇవ్వండని అంటున్నారు అనంతపురం పోలీసులు.

అనంతపురం జిల్లాలోకి దొంగలు వచ్చారు... జాగ్రత్తగా ఉండండి. ఇది అనంతపురం పోలీసుల అనౌన్స్మెంట్. దొంగతనం జరిగిన తరువాత బాధపడే కంటే.. ముందే జాగ్రత్తపడటం మంచిదంటున్నారు అనంతపురం పోలీసులు. ఇప్పటికే కదిరిలో మహిళను హత్య చేసి దొంగతనం చేసిన కేసులో నిందితులు దొరకలేదు. బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నప్పటికీ క్లూ దొరకడం లేదు. ఎవరు చేశారన్నది కూడా తేల్చలేకపోతున్నారు పోలీసులు. దీనికి కొత్త ముఠాలు జిల్లాలోకి వచ్చాయన్న సమాచారంతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రాత్రింబవళ్లు గస్తీ కాస్తున్నారు. ఎవరైనా కొత్తగా కన్పిస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకొంటున్నారు. వారి వేలిముద్రలు తీసుకొని చెక్ చేస్తున్నారు. వీధుల్లోకి కొత్తవారు కానీ, వెంట్రుకలు, పాత సామానులు అంటూ వచ్చేవారిపై అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. పోలీసులు వచ్చే వరకు వాళ్లను అక్కడే ఉంచాలని సూచిస్తున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలు, గేటెడ్ కమ్యూనిటీల‌్లో సమావేశం పెట్టి సిసి కెమెరాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూ పోలీసులుకు సహకరించాలని సూచిస్తున్నారు.

కొత్త గ్యాంగ్‌లు వచ్చాయన్న సమాచారం పోలీసు వర్గాల్లో కలవరానికి గురి చేస్తుంది. వేసవి కాలంలో ఎక్కువగా దొంగతనాలు జరిగేవి. అప్పుడు అంతా ఆరుబయట పడుకుంటారు కాబట్టి దొంగలకు చోరీలు చేయడం చాలా ఈజీగా ఉండేది. రానున్నరోజుల్లో కరోనా ఎక్కువగా ఉంటుందని అంచనాలతో దొంగలు ముందుగానే వచ్చారని అంటున్నారు పోలీసులు. మహారాష్ట్ర నుంచి వచ్చే పార్థీ గ్యాంగ్, తమిళనాడు నుంచి వచ్చే ఊజికుప్పంగ గ్యాంగ్లు ముందుగానే వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి తోడు ఇఫ్పటికే రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర గ్యాంగ్ లు రైళ్లలో దోపిడీకి తెగబడేవి. కానీ ప్రస్తుతం రైళ్లు పెద్ద ఎత్తున తిరగడం లేదు. రానున్నరోజుల్లో కోవిడ్ పెరిగితే రైళ్లు నిలిచిపోయే అవకాశం ఉందని అందుకే ఊళ్లపై పడుతున్నాయి ఈ గ్యాంగ్‌లు. ఇప్పటికే కదిరిలో ఒక దొంగల ముఠా ఒకరిని హత్యచేసి దోచుకెల్లిన సంఘటన కలకలం రేపింది. వీటికి తోడు చెడ్డీగ్యాంగ్ చేస్తున్న దొంగతనాలు కూడా పోలీసులను కలవరపెడుతున్నాయి. దీంతో అనంతపురం పోలీసులు హైఅలర్ట్ ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శివారు ప్రాంతాలు,పెద్ద ఇళ్లు ఉన్నవారు కచ్చితంగా సిసి కెమెరాలు పెట్టుకోవాల్సిందే అంటూ నోటీసులు ఇస్తున్నారు.

కొత్త ముఠాలు వచ్చాయన్న పక్కా సమాచారంతో రాత్రివేళ గస్తీతోపాటు, కొత్త వ్యక్తులకు ఇళ్ళు అద్దెకు ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు పోలీసులు. కదిరి హత్య కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసుల్లో అసహనం పెరిగిపోతోంది. అనుమానితులను  విచారిస్తున్నప్పటికీ వారి నుంచి సరైన సమాచరాం రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. త్వరలోనే కదిరి కేసును తేల్చాలన్న పట్టుదలతో ఉన్నారు పోలీసులు. పట్టణ శివారు గ్రామాల్లో పోలీసులు దండోరా కూడా వేయిస్తున్నారు. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండండి.....అనుమానితులు...సమస్యగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటున్నారు అనంతపురం పోలీసులు.

Also Read : నూతన సచివాలయ పనులను పరిశీలించిన కేసీఆర్.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం

Also Read: Telangana New Secretariat : వచ్చే దసరాకు పాలనలో కొత్త వెలుగులు... రెడీ అవుతున్న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !

lso Read: సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !

Also Read: ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడల్లా లేనట్లే ! కొత్త మంత్రుల జాబితా రెడీ చేసుకున్నా వెనక్కి తగ్గిన సీఎం జగన్ !?

Also Read: పరువు కోసం బావ హత్య.. కాబోయే బామ్మర్దులు కత్తులతో ఘాతుకం

Also Read: Revanth Reddy: పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం.. టీఆర్ఎస్, బీజేపీది కుమ్మక్కు రాజకీయం

Also Read:  ఈ పిల్లలు జీవితాంతం బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.. ఎండీ సజ్జనార్ గ్రేట్ ఆఫర్, ఎందుకంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Andhra Pradesh Latest News:ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget