అన్వేషించండి

KA Paul: చిరంజీవి కూడా జనసేనలో చేరుతారు, అందుకే హింట్స్ ఇస్తున్నారు: కేఏ పాల్ 

KA Paul: హీరో చిరంజీవి జనసేన పార్టీలో చేరబోతున్నట్లు లీకులు ఇస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. పవన్ కల్యాణ్ చేస్తున్న యూత్ బీజేపీ కోసమే అంటూ కామెంట్లు చేశారు. 

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. మెగాస్టార్ గురించి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'పిచ్చుకపై బ్రహ్మాస్త్రం' అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో స్పందించారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని కేఏ పాల్ అన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్‌కం ట్యాక్స్ ఎగ్గొట్టడానికే బీజేపీతో జనసేన పార్టీ పొత్తు అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. మోదీ, బాబు, కేసీఆర్ కు గుండు గీస్తానని పాల్ అన్నారు.  బీజేపీ-బి పార్టీలను ఓడిస్తానని తెలిపారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ను ప్రజలను నమ్మొద్దన్నారు. పవన్ కల్యాణ్ ది వారాహి యాత్ర కాదని మోదీ యాత్ర అని కేఏ పాల్ విమర్శించారు. చిరంజీవి కూడా జనసేనలో చేరుతారని లీక్స్ ఇస్తున్నారని విమర్శించారు. సిగ్గున్న వారు ఎవరైనా జనసేన పార్టీలో చేరతారా అని పాల్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ విశాఖలో చేస్తున్నది వారాహి యాత్ర కాదని... బీజేపీ కోసమేనని అన్నారు. దీనిపై చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగేంద్ర బాబుతో ఓపెన్ డిబేట్ నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేఏ పాల్ సవాల్ విసిరారు.

2024 తర్వాత జనసేన బీజేపీలో విలీనం కావడం ఖాయమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోస్యం చెప్పారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి 5 వేల కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పించారు. ప్రజారాజ్యం టికెట్ కోసం రూ.1500 కోట్లు కలెక్ట్ చేశారని ఆరోపించారు. చిరంజీవిలాంటోళ్లు కేవలం ఐటీ రైడ్స్, ఈడీ రైడ్స్ కు భయపడే బీజేపీకి సరెండర్ అవుతున్నారని విమర్శలు గుప్పించారు.

అసలు చిరంజీవి ఏమన్నారంటే?

''మీలాంటి పెద్దలు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేద వారికి కడుపు నిండే విషయాల గురించి గానీ, ఉద్యోగ  - ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి ఆలోచించాలి. అంతే కానీ... పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి సార్?'' అని 'వాల్తేరు వీరయ్య' రెండొందల రోజుల వేడుకలో చిరంజీవి వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దాంతో వైసీపీ నాయకులు ఒక్కొక్కరూ చిరంజీవిపై మాటల దాడి మొదలు పెట్టారు. అసలు... ఆ రోజు జరిగింది ఏమిటి? వేదికపై చిరంజీవి వ్యాఖ్యానించినది ఏమిటి? ఆ మాటలకు ముందు, వెనుక చిరంజీవి చెప్పింది ఏమిటి? అనేది బయటకు రాలేదు. ఈ రోజు ఫుల్‌ వీడియో బయటకు వచ్చింది. 

హీరోల రెమ్యూనరేషన్స్ గురించి పెద్దలు సభలో ఎందుకు?

''ఎన్ని సినిమాలు చేస్తే... అంత మందికి ఉపాధి లభిస్తుంది. కడుపు నిండా తిండి ఉంటుంది. వాళ్ళు హాయిగా ఉంటారు. సినిమాలు ఎక్కువ చేసినా సరే... సినిమా వాళ్ళకు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తున్నా సరే... పార్లమెంటులో, పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకు ఏమీ పనీ పాటా లేదా?'' అని చిరంజీవి వ్యాఖ్యానించారు. 

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget