By: ABP Desam | Updated at : 31 May 2023 04:53 PM (IST)
కిరణ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)
బీజేపీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పని చేయమంటే తాను అక్కడి నుంచి పని చేస్తానని, అవసరమైతే తెలంగాణలో కూడా పని చేస్తానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు జగన్ పాలనపై స్పందిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం (మే 31) హైదరాబాద్లో కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఏపీ బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కిరణ్తో దాదాపు మూడున్నర గంటల పాటు ఏపీ బీజేపీ నేతల సమావేశం కొనసాగింది.
అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వం ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తానని తెలిపారు. ఏపీలో బీజేపీ బలోపేతం కోసం ఏవిధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై అందరం కలిసి చర్చించామని చెప్పారు. తనకు ఉన్న అనుభవంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. బీజేపీలో చేరాక నెల రోజులు పాటు అమెరికా వెళ్ళానని, ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని చెప్పారు.
krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్ కాగితాల శ్రీధర్ అరెస్ట్
Andhra Pradesh: న్యాయమూర్తుల దూషణలపై హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
TTD News: అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో మలయప్ప స్వామి
Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు
Central Team Inspection: సీఎం జగన్ లెక్కలు తేల్చడానికి కేంద్రం బృందం, రేపే రాష్ట్రానికి రాక!
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత
/body>