అన్వేషించండి

Chittoor News : ఒకే పేరుతో ఉంటే డబ్బులు ఇచ్చేస్తారు? చిత్తూరు ఎస్బీఐలో సిబ్బంది నిర్లక్ష్యం!

Chittoor News : ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు. కానీ ఒకే పేరు, ఒకే వయస్సు కలిగిన వ్యక్తులు. పైగా ఒకే బ్యాంక్ లో‌ ఖాతా తెరిచారు. ఆ తరువాత బ్యాంక్ అధికారులు చేసిన పని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

Chittoor News :  బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలతో సేవలు మరింత సులభంగా మారుతున్నాయి. దేశ, విదేశాల నుంచి ఎక్కడికైనా నగదును సులువుగా బదిలీ చేసుకొనే వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇంటర్నెట్ లో వస్తున్న మార్పులతో బ్యాంకింగ్ రంగంలో శరవేగంగా సాఫ్ట్ వేర్ లు అభివృద్ధి అవుతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, ఇలా ఎన్నో యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. నగదు లావాదేవీలు క్షణకాలంలోనే ఎవరికైనా పంపే సౌలభ్యం ఉంది. అలాంటి బ్యాంకింగ్ సెక్టార్ లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కనివిని ఎరుగని రీతిలో అందరూ అవాక్ అయ్యేలా ఓ ఘటన చోటు చేసుకోవడం ఇదే ప్రథమమేమో అనిపిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సమస్యలు చూసిన అధికారులకి ఇలాంటి సమయాలు కూడా ఎప్పుడు ఎదురై ఉండవు. ఒకే పేరు, ఒకే వయస్సు, ఒకే తండ్రి పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే బ్యాంకులో ఖాతా తెరిస్తే, ఆ ఖాతా వల్ల ఎలాంటి పరిణామం ఎదురైందో తెలుసా? 

అసలేం జరిగింది? 

చిత్తూరులోని‌ కరుమారియమ్మన్ ఆలయం వెనుక వీధిలో సెల్వరాజ్ నివాసం ఉంటున్నారు. ఇతడికి తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో రూ. 3 లక్షలు చేతిలో మిగిలాయి. వాటిని దాచుకునేందుకు చిత్తూరు పట్టణంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బ్యాంకులో ఖాతా తెరిచారు. ఖాతా తెరిచి దాంట్లో డబ్బులు వేస్తే వడ్డీ రాదు కాబట్టి, తన వద్ద ఉన్న రూ. 3 లక్షల రూపాయల నగదును బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్ చేశారు. ఫిక్సెడ్ డిపాజిట్ మెచ్యూరిటీ వచ్చే వరకు అదే బ్యాంకులో ఉంచాలని భావించారు. ఇదే పేరు, తండ్రి పేరు, వయస్సు కలిగి తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన మరొక వ్యక్తి అదే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఖాతా తెరిచారు. 

మరో వ్యక్తి ట్రాన్స్ ఫర్ 

అయితే కొన్నాళ్లు కిందట అనారోగ్యంతో తమిళనాడుకు చెందిన సెల్వరాజ్ మరణించాడు. సెల్వరాజ్ కుటుంబ సభ్యులు అతని ఖాతాలో ఉన్న నగదును పరిశీలించారు.  ఆ అకౌంట్లో దాదాపు రూ. 3 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. తండ్రి ఫోన్ లోని ఫోన్ ఫే ద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కొన్నాళ్లు ఆ డబ్బును ఖర్చు పెట్టేసారు సెల్వరాజ్ పిల్లలు. గురువారం చిత్తూరుకు చెందిన సెల్వరాజ్ ఫిక్సెడ్ డిపాజిట్ కాలపరిమితి బుధవారం నాడే ముగిసింది. మెచ్యూరిటీ పొందిన డబ్బులను తీసుకొనేందుకు చిత్తూరు ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లారు సెల్వరాజ్. తన ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బులను ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరారు. అంతలోనే ఆయన ఖాతాలో నగదు మాయం అయింది. దీంతో బ్యాంకు అధికారులు రికార్డులను పరిశీలించగా ఆ వ్యక్తికి సంబంధించి డబ్బులను వేలూరుకు చెందిన సెల్వరాజ్‌కు ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో చిత్తూరుకు చెందిన సెల్వరాజ్‌కు ఓవర్‌ డ్రాఫ్ట్‌ కింద డబ్బు ఇచ్చిన బ్యాంకు అధికారులు వేలూరుకు చెందిన సెల్వరాజ్‌ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
హైబ్రిడ్ SUVని లాంచ్ చేసిన చైనా కంపెనీ, పూర్తి ట్యాంక్‌తో 1700 KM జర్నీ చేయవచ్చు.. ధర ఎంతంటే
హైబ్రిడ్ SUVని లాంచ్ చేసిన చైనా కంపెనీ, పూర్తి ట్యాంక్‌తో 1700 KM జర్నీ చేయవచ్చు.. ధర ఎంతంటే
Embed widget