అన్వేషించండి

Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

జర్నలిస్టుగా దూసుకుపోతున్న చాలామంది పాత్రికేయులు జర్నలిజం కోర్సు చదివినవారేం కాదు. కానీ చాలామంది పాత్రికేయుల్లో జర్నలిజం చదవాలనే ఆకాంక్ష ఉంటుంది. అలాంటి వారికోసం తామున్నామంటోంది ఏపీ ప్రెస్ అకాడమీ.

జర్నలిస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ తొలిసారిగా జర్నలిజంలో సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించింది. నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కోర్సు నిర్వహిస్తోంది. కోర్సు రూపకల్పన , తరగతుల నిర్వహణ ప్రెస్ అకాడమీ చూసుకుంటే… పరీక్షలు మాత్రం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నిర్వహించి సర్టిఫికెట్లు అందించనుంది.


Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఎవరైనా ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. కోర్సులో భాగంగా విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ అందించడంతో పాటు ఆన్ లైన్ లో తరగతులు  నిర్వహించనున్నారు. ఇప్పటికే పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు, ఆ రంగంలోకి ప్రవేశించాలనుకున్నవారు… ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందన్నారు.


Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

జర్నలిజంలో వస్తున్న మార్పులు, చోటు చేసుకుంటున్న అనేక అంశాలపై నిపుణులైన అధ్యాపకులు రాసే పాఠ్యాంశాలతో పాటు నిష్ణాతులైన జర్నలిస్టులు నిర్వహించే తరగతుల వల్ల లబ్ధిపొందే అవకాశం ఉంటుందని ప్రెస్ అకడామీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలతో అవగాహాన ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయా యూనివర్సిటీల సహకారంతో ఈ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.


Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

కేవలం మూడు నెలలే…

రెండేళ్లు కాదు…ఏడాది కాదు… జర్నలిజం సర్టిఫికేట్ కోర్సు కేవలం మూడు నెలలు మాత్రమే. 3 నెలల కాల పరిమితితో నిర్వహించే జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్న వారికి ఆన్ లైన్ లో తరగతులు ముగిశాక నెల్లూరులో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ నిర్ణయిస్తుంది.  విద్యార్థులు అడ్మిషన్ ధరఖాస్తులో రాసే ఫోన్ నంబర్ కు మెయిల్ ఐడీకి ఎప్పడికప్పుడు సమాచారం అందిస్తుంటామన్నారు విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎల్.విజయ్ కృష్ణా రెడ్డి.


Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

సర్టిఫికెట్ కోర్సు ఇన్ జర్నలిజం:

విద్యార్హత                                                : ఇంటర్మీడియట్

నోటిఫికేషన్ విడుదల            : 22-07-2021       

దరఖాస్తు చివరి గడువు       : 20-08-2021

తరగుతులు ప్రారంభం          : సెప్టెంబర్ రెండో వారం

అసైన్మెంట్ల సమర్పణ            : నవంబర్ రెండో వారం

తుది పరీక్షలు                     : డిసంబర్ మొదటి వారం

జర్నలిస్టులకు కోర్సు ఫీజు      : రూ. 1500/-


Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

జర్నలిస్టులు కాకుండా ఈ వృత్తిలో ఆసక్తి గల వారెవరైనా ఈ కోర్సులో చేరే అవకాశం వుంది. వారికి కనీసం విద్యార్హత

డిగ్రీతో పాటు కోర్సు ఫీజు రూ. 3000/- నిర్ణయించారు. ఈ కోర్సుకి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 91541 04393

మెయిల్ ఐడీ                         : pressacademycontact@gmail.com

ఇంకెందుకు ఆలస్యం...సంవత్సరాలు వెచ్చించి యూనివర్శిటీల చుట్టూ తిరిగే కన్నా ఎంచక్కా మూడునెలల్లో జర్నలిజం కోర్సుకి అప్లై చేసేసుకోండి. ఇప్పటికే జర్నలిస్టుగా కొనసాగుతున్న వారికి ఓ సాటిస్ ఫ్యాక్షన్ అయితే...జర్నలిజంలో చేరాలి అనుకునే వారికి తక్కువ సమయంలో మంచి మార్గం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget