అన్వేషించండి

Polavaram Central Team Visit : మరోసారి పోలవరానికి కేంద్ర నిపుణుల కమిటీ - ఈ సారైనా క్లారిటీ క్లారిటీ ఇస్తారా ?

ఏడో సారి పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర బృందం వస్తోంది. డయాఫ్రంవాల్ సమస్య పరిష్కారానికి వారు సలహాలిచ్చే అవకాశం ఉంది.

 

Polavaram Central Team Visit :  పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు సీడ‌బ్యూసీ లోని ప‌లు విభాగాల‌కు చెందిన నిపుణులు నాలుగు రోజుల పాటు ప‌రిశీలించనున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సార్లు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అధికారులు తాజాగా మ‌రో సారి అంటే ఎడో సారి కూడా ప‌రిశీల‌ించనున్నారు.  నిపుణుల క‌మిటితో జాతీయ  ప్రాజెక్టుల మానిట‌రింగ్ డైరెక్ట‌ర్ సంజ‌య్ కుమార్, డిప్యూటీ డైరెక్ట‌ర్ నిఖ‌ల్ వస్తున్నారు.  శ‌నివారం ప్రాజెక్ట్ ప్ర‌దాన ప‌నుల‌తో పాటుగా కాఫ‌ర్ డ్యాం, స్పిల్ వే, ఎడ‌మ‌, కుడి కాల్వ‌ల ప‌నులు, అనుబంధంగా జ‌రిగే ప‌నులతో పాటుగా న‌ది మధ్యలో కోత‌కు గురవుతున్న ప్రాంతాల‌ను ప‌రిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఏడో సారి పోలవరం పరిశీలనకు వస్తున్నకేంద్ర నిపుణుల కమిటీ 

ఆదివారం నాడు అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ కు సంబందించినంత వ‌ర‌కు ఎపీకి అత్యంత కీల‌క‌మ‌యిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ఎపీ స‌ర్కారు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీని పై ఇప్ప‌టి కే రాజ‌కీయ దుమారం కూడ కొన‌సాగున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఎపీ సీఎం జ‌గ‌న్ పోల‌వ‌రం పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.  నిధుల విడుద‌ల పై ఇప్ప‌టికే అనేక సార్లు కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి కూడ తీసుకువెళ్ళారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని ప్ర‌ధానిని క‌ల‌సి  జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. 

సవరించిన అంచనాలు ఆమోదించాలని సుదీర్ఘ కాలంగా జగన్ విజ్ఞప్తి 

2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించింది. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని ప్ర‌ధాని దృష్టికి జ‌గ‌న్ తీసుకువెళ్ళారు. ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది..ఇందులో నిర్మాణ పనుల కోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ – పునరావాసం కోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం విజ్క్ష‌ప్తి చేసింది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తిరస్కరించింది. 

డయాఫ్రం వాల్ పై క్లారిటీకి వస్తారా ? 

కాంపొనెంట్ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను  ప‌రిగణలోకి తీసుకోవాలని ఎపీ స‌ర్కార్ విజ్ఞప్తి చేసింది.అంతే కాకుండా నిధులను సకాలానికే విడుదల చేయాలని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని కూడ జ‌గ‌న్ ఇటీవ‌ల ప్ర‌దాని దృష్టికి తీసుకువెళ్ళారు.జ‌గ‌న్ ప్ర‌దానిని క‌ల‌సిన త‌రువాత మ‌రో సారి కేంద్ర బృందం పోల‌వ‌రం ప్రాజెక్ట్ సంద‌ర్శ‌న‌కు రావ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మరో వైపు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న భాగాన్ని ఎలా బాగు చేయాలన్నది నిపుణులు తేల్చాల్సి ఉంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

వీడియోలు

Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam
Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
Why Mouth Taste Bitter During Fever: జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Embed widget