అన్వేషించండి

YS Viveka Case: ప్రతిపక్షనేతగా డిమాండ్ - సీఎం అయ్యాక ఎందుకు వద్దన్నారు: సీబీఐ విచారణపై బోండా ఉమా

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలు నిందితుడు దస్తగిరితో ఎందుకు టచ్‌లో ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలు నిందితుడు దస్తగిరితో ఎందుకు టచ్‌లో ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప ఎంపీ టికెట్ విషయంలో కుటుంబంలో వివాదాలు తలెత్తడంతోనే వివేకాను హత్య చేపించి, డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) మండిపడ్డారు.

నిందితులను జగన్ కాపాడుతున్నారా! 
బాబాయ్ వివేకా హత్య కేసులో నిందితులను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపాడుతున్నారని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని, వారిని ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని  ప్రశ్నించారు. వివేకా కేసు (Viveka Murder Case)లో నిందితులకు ఓ వైపు సహకరిస్తూ మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్ చేశారని బొండా ఉమా గుర్తుచేశారు. సీఎం అయిన తరువాత సీబీఐ విచారణ అవసరం లేదని వైఎస్ జగన్ చెప్పడం నిందితులను కాపాడటమేనని ఆరోపించారు. 

అప్పుడు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్, ఇప్పుడు ఇలా 
ప్రతిపక్షంలో ఉ/న్నప్పుడు అధికారం చేజిక్కించుకోవడం కోసం సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం కేసు విచారణ జాప్యం జరుగుతున్నా చూస్తూ కూర్చున్నారని, నిందితులను సైతం కాపాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో సీబీఐ విచారణ జరగాలా? అధికారంలోకి రాగానే వద్దా ? దీని ఉద్దేశం ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. త్వరలోనే వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు ఎవరో తేలుతుందని, సీబీఐకి సహకరించి సీఎం జగన్ తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. 

సీబీఐ దర్యాప్తుపై పెరుగుతోన్న ఆసక్తి
వివేకా హత్య కేసుపై ఆయన కుతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒక్కోసారి ఒక్కో విధంగా కారణాలు చెబుతుండటంతో సీబీఐ దర్యాప్తుపై అనుమాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా మార్చడాన్ని సునీత వ్యతిరేకించకపోవడం అందుకు ఓ కారణం. తండ్రిని హత్య చేసిన నిందితులతో టచ్‌లో ఉంటూ సునీత నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. బెంగళూరులో భూ వివాదాల కారణంగా వివేకాను దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి ప్లాన్ ప్రకారం హత్య చేశారని సీబీఐ పేర్కొంది. కడప ఎంపీ టికెట్ కోసం అడ్డుగా ఉన్న వివేకాను వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి హత్య చేయించారని సైతం ప్రచారం జరుగుతోంది. సీబీఐ త్వరలోనే కేసు దర్యాప్తు పూర్తి చేసి దోషులను తేల్చుతుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: RK Beach Vizag: ఆర్కే బీచ్‌కు పోటెత్తుతున్న భక్తులు, వేకువజాము నుంచే పుణ్యస్నానాలు

Also Read: Sajjala : అంతా చంద్రబాబు కుట్రే, వివేకా హత్య కేసులో సునీతతో ఆడిస్తున్నారన్న సజ్జల

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget