అన్వేషించండి

AP Tdp vs Ysrcp: టీడీపీ గుర్తింపు రద్దుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం... వైసీపీ నేత సజ్జల కామెంట్స్.. ఏపీలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలు

ఏపీలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ దీక్షలు చేపట్టాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టగా, వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టాయి. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేస్తామంటోంది.

ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు, నేతలపై జరిగిన దాడులకు నిరసన ఆ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. సీఎం జగన్ పై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టింది. ఈ ఘటనలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవరిస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఆయనను అసభ్యపదజాలంతో దూషిస్తే ఆ పార్టీ నేతల ఊరుకుంటారా అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పట్టాభి సీఎం జగన్ పై అనుచితవ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ జనాగ్రహ దీక్షలో సజ్జల పాల్గొన్నారు.

Also Read: పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు

టీడీపీవి దొంగ దీక్షలు

ఈ కార్యక్రమంలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న దీక్షలు చూస్తే నవ్వాలో ఏడ్వాలో ఆ పార్టీ వాళ్లకే అర్థం కావడం లేదన్నారు. టీడీపీ దీక్షలకు పట్టుమని పది మంది రావడంలేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ సంయమనం పాటించాలని శ్రేణులకు చెప్పారని, అందుకే వైసీపీ కార్యకర్తలు సహనంగా ఉన్నారన్నారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడరని ఈ విషయం టీడీపీ గమనించాలని సజ్జల అన్నారు.

పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడంలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని దూషించడం సరికాదన్నారు. టీడీపీ నేతలు పనిగట్టుకుని ఎన్నిసార్లు దూషించినా వైసీపీ నేతలు మౌనంగానే ఉన్నామన్నారు. ప్రజలకు మంచి చేయాలని చూస్తే అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు వినేందుకు ఇబ్బంది బూతులు మాట్లాడుతూ.. దొంగ దీక్షలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.

Also Read: సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే...

టీడీపీ డీఎన్‌ఏలోనే లోపం ఉందన్న సజ్జల.. చంద్రబాబును చూస్తే జాలేస్తుందన్నారు. పట్టాభితో చంద్రబాబే బూతులు మాట్లాడించారని ఆరోపించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకుంటే ఇలాంటి ఘటనలే భవిష్యత్తులో ఎదురవుతాయని తేల్చిచెప్పారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సజ్జల తెలిపారు. అయితే టీడీపీ నేతలు కూడా దిల్లీకి వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్నాయి. 

Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget