AP SSC Result Live Updates: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. ఈ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి
ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేశ్
LIVE

Background
గ్రేడ్ల కేటాయింపుతో ఏ విద్యార్థికీ నష్టం జరగదు
ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్లు విభజన చేసినట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు. గ్రేడ్లతో వల్ల 6.26 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. ఎఫ్ఏకు 50 శాతం, ఎస్ఏకు 50 శాతం కేటాయించి గ్రేడ్లు విభజన చేసినట్లు చెప్పుకొచ్చారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం జరగదన్నారు. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరిగిందని మంత్రి సురేశ్ వ్యాఖ్యానించారు. గ్రేడ్లు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరటంతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఛాయారతన్ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించించి గ్రేడ్లు ఇచ్చిందని చెప్పారు.
గ్రేడ్లు ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేశాం
గ్రేడ్లు ఇచ్చేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ఛాయారతన్ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించి సిఫారసులు చేసిందన్నారు. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గ్రేడ్లు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారని తెలిపారు. ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్లు విభజించినట్టు చెప్పారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం వాటిల్లదన్నారు. కరోనా వల్ల రెండో ఏడాది కూడా పరీక్షలు నిర్వహించలేకపోయామని మంత్రి వివరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

