అన్వేషించండి

AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు

Andhra Pradesh News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 31న నరసరావుపేటకు వెళ్లనున్నారు. యల్లమందలో లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం కోటప్పకొండను దర్శించుకుంటారు.

Chandrababu to start pension distribution in Narasaraopet | నరసరావుపేట: పింఛన్ల పంపిణీలో కూటమి సర్కార్ దూకూడు ప్రదర్శిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఒకటో తేదీన ఫించన్లు ఇచ్చి అవ్వాతాతలు, మంచానికే పరిమితమైన వారికి ఇబ్బంది లేకుండా చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో నెలకు ఒకరోజు ముందే తరువాత నెల పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. గత కొన్ని నెలలుగా ఇదే కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రులు సైతం పింఛన్ పంపిణీలో పాల్గొంటున్నారు. 
ఈ 31న నరసరావుపేటకు సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి రానున్నారు. మంగళవారం ఉదయం 10.30కి చంద్రబాబు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యల్లమందకు చేరుకుంటారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎం చంద్రబాబుకు కూటమి నేతలు, అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం 11.20 గంటల నుంచి 11.40 వరకు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు (NTR Bharosa Pensions) గ్రామంలో అందజేస్తారు.
పింఛన్ లబ్దిదారులతో చంద్రబాబు మాటామంతీ
యల్లమంద గ్రామంలో కొందరు లబ్దిదారులకు చంద్రబాబు స్వయంగా పింఛన్ అందిస్తారు. అనంతరం 11.45 గంటలకు స్థానికంగా ఉన్న కోదండరామస్వామి దేవాలయాన్ని ఆయన అనంతరం 12 గంటల నుంచి 12.45 వరకు పింఛనుదారులు, యల్లమంద గ్రామస్థులతో చంద్రబాబు మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. తరువాత హెలిప్యాడ్‌ ప్రాంతంలో సీఎం భోజనం చేస్తారు. తరువాత 1.15 వరకు జిల్లా అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

అనంతరం సీఎం చంద్రబాబు 1.35 నుంచి 1.50 గంటల సమయంలో కోటప్పకొండకు చేరుకుంటారు. అక్కడ త్రికోటేశ్వరస్వామి దర్శనం, పూజా కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. దర్శనం అనంతరం కోటప్పకొండ నుంచి యల్లమంద గ్రామంలోని హెలిప్యాడ్‌ వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. దాదాపు 3 గంటలకు యల్లమందలో బయలుదేరి  ఉండవల్లి చేరుకుంటారని అధికారులు తెలిపారు. 

Also Read: Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ 

వితంతు పింఛన్లు రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget