అన్వేషించండి

AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు

Andhra Pradesh News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 31న నరసరావుపేటకు వెళ్లనున్నారు. యల్లమందలో లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం కోటప్పకొండను దర్శించుకుంటారు.

Chandrababu to start pension distribution in Narasaraopet | నరసరావుపేట: పింఛన్ల పంపిణీలో కూటమి సర్కార్ దూకూడు ప్రదర్శిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఒకటో తేదీన ఫించన్లు ఇచ్చి అవ్వాతాతలు, మంచానికే పరిమితమైన వారికి ఇబ్బంది లేకుండా చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో నెలకు ఒకరోజు ముందే తరువాత నెల పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. గత కొన్ని నెలలుగా ఇదే కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రులు సైతం పింఛన్ పంపిణీలో పాల్గొంటున్నారు. 
ఈ 31న నరసరావుపేటకు సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి రానున్నారు. మంగళవారం ఉదయం 10.30కి చంద్రబాబు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యల్లమందకు చేరుకుంటారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎం చంద్రబాబుకు కూటమి నేతలు, అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం 11.20 గంటల నుంచి 11.40 వరకు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు (NTR Bharosa Pensions) గ్రామంలో అందజేస్తారు.
పింఛన్ లబ్దిదారులతో చంద్రబాబు మాటామంతీ
యల్లమంద గ్రామంలో కొందరు లబ్దిదారులకు చంద్రబాబు స్వయంగా పింఛన్ అందిస్తారు. అనంతరం 11.45 గంటలకు స్థానికంగా ఉన్న కోదండరామస్వామి దేవాలయాన్ని ఆయన అనంతరం 12 గంటల నుంచి 12.45 వరకు పింఛనుదారులు, యల్లమంద గ్రామస్థులతో చంద్రబాబు మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. తరువాత హెలిప్యాడ్‌ ప్రాంతంలో సీఎం భోజనం చేస్తారు. తరువాత 1.15 వరకు జిల్లా అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

అనంతరం సీఎం చంద్రబాబు 1.35 నుంచి 1.50 గంటల సమయంలో కోటప్పకొండకు చేరుకుంటారు. అక్కడ త్రికోటేశ్వరస్వామి దర్శనం, పూజా కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. దర్శనం అనంతరం కోటప్పకొండ నుంచి యల్లమంద గ్రామంలోని హెలిప్యాడ్‌ వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. దాదాపు 3 గంటలకు యల్లమందలో బయలుదేరి  ఉండవల్లి చేరుకుంటారని అధికారులు తెలిపారు. 

Also Read: Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ 

వితంతు పింఛన్లు రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget