అన్వేషించండి

CM Chandrababu: 'టీడీపీ కొనసాగుంటే 2021లోనే పోలవరం పూర్తి' - ఆర్థిక స్థితిగతులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం

AP Assembly Sessions: 2014 -19 మధ్య రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలపై శుక్రవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు.

White Paper On Financial Status Of Andhrapradesh: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో ఆదాయ వనరులు బాగా తగ్గాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.11,762 కోట్లు కేటాయించామని.. 2019లో టీడీపీ అధికారంలో కొనసాగుంటే 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తై ఉండేదని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేశారు. 'రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువ. విభజన సమయంలో చాలా సమస్యలు వచ్చాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో 52 శాతం ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వచ్చింది. 2014 - 19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఏపీని నిలిపాం. రూ.16 లక్షల కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నాం. రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయి.' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నుంచి వైసీపీ పాలన వరకూ రాష్ట్ర పరిస్థితిని వివరించారు.

'అభివృద్ధి చేసుంటే..'

 విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో పింఛన్లు సైతం రావనే పరిస్థితులు నెలకొన్నాయని.. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువగా ఉందన్నారు. 'ప్రముఖ కంపెనీలు, ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్‌లో సమస్యలు పరిష్కారం కాలేదు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చింది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం కలిసివచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళ్తుంది. పోలవరం పూర్తైతే ప్రతి ఎకరాకు నీరందుతుంది. టీడీపీ హయాంలో రూ.1667 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చింది. వైసీపీ హయాంలో పట్టిసీమను సరిగ్గా నిర్వహించలేదు. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప ఎయిర్ పోర్ట్స్ అభివృద్ధి చేశాం. విశాఖ - చెన్నై, చెన్నై - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా గతంలో సంక్షేమానికి బడ్జెట్‌లో 34 శాతం ఖర్చు చేశాం.' అని చంద్రబాబు వివరించారు.

Also Read: Jagan : "జగన్‌ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget