అన్వేషించండి

CM Chandrababu: 'టీడీపీ కొనసాగుంటే 2021లోనే పోలవరం పూర్తి' - ఆర్థిక స్థితిగతులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం

AP Assembly Sessions: 2014 -19 మధ్య రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలపై శుక్రవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు.

White Paper On Financial Status Of Andhrapradesh: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో ఆదాయ వనరులు బాగా తగ్గాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.11,762 కోట్లు కేటాయించామని.. 2019లో టీడీపీ అధికారంలో కొనసాగుంటే 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తై ఉండేదని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేశారు. 'రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువ. విభజన సమయంలో చాలా సమస్యలు వచ్చాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో 52 శాతం ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వచ్చింది. 2014 - 19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఏపీని నిలిపాం. రూ.16 లక్షల కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నాం. రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయి.' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నుంచి వైసీపీ పాలన వరకూ రాష్ట్ర పరిస్థితిని వివరించారు.

'అభివృద్ధి చేసుంటే..'

 విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో పింఛన్లు సైతం రావనే పరిస్థితులు నెలకొన్నాయని.. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువగా ఉందన్నారు. 'ప్రముఖ కంపెనీలు, ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్‌లో సమస్యలు పరిష్కారం కాలేదు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చింది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం కలిసివచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళ్తుంది. పోలవరం పూర్తైతే ప్రతి ఎకరాకు నీరందుతుంది. టీడీపీ హయాంలో రూ.1667 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చింది. వైసీపీ హయాంలో పట్టిసీమను సరిగ్గా నిర్వహించలేదు. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప ఎయిర్ పోర్ట్స్ అభివృద్ధి చేశాం. విశాఖ - చెన్నై, చెన్నై - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా గతంలో సంక్షేమానికి బడ్జెట్‌లో 34 శాతం ఖర్చు చేశాం.' అని చంద్రబాబు వివరించారు.

Also Read: Jagan : "జగన్‌ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget