అన్వేషించండి

AP Cabinet Meet : సంక్షేమ క్యాలెండర్ ప్రకారం పథకాల అమలు, జూన్ 1 నుంచి సాగునీరు విడుదల

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్షేమ క్యాలెండర్ ప్రకారమే పథకాల అమలు చేయాలని నిర్ణయించింది.

AP Cabinet Decisions : ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నూతన కేబినెట్ తొలిసారి భేటీ అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణణాలను కేబినెట్ తీసుకుంది. ఈ సమావేశం అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు తెలిపారు. సంక్షేమానికి క్యాలెండర్ ప్రకారమే పథకాలు అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. మే 13న కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకం, మే 16 తేదీన రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.5,500,  మే 31 తేదీన ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద రూ.2000, రెండు దఫాలుగా రూ.7500 రూపాయలను వేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.  

జూన్ 1న సాగునీటి విడుదల 

జూన్ 19 తేదీన యానిమల్ ఆంబులెన్సులను ప్రారంభించేందుకు  కేబినెట్ ఆమోదం తెలిపింది. జూన్ 6 తేదీన  కమ్యూనిటీ హైరింగ్ పథకం కింద 3 వేల  ట్రాక్టర్లు, 402 హార్వెస్టర్ల పంపిణీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జూన్ 14 తేదీన వైఎస్సార్ పంటల బీమా, 2021 ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు బీమా చెల్లింపునకు కేబినెట్ ఆమోదించింది. జూన్ 21 తేదీన ప్రతిష్టాత్మకమైన అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు వేసేందుకు కేబినెట్ ఆమోదం తెలియచేసింది. ముందస్తుగా వ్యవసాయ సీజన్ అమలకు నిర్ణయించింది. జూన్ 1 తేదీన వ్యవసాయానికి సాగునీటి విడుదల ప్రణాళికను కూడా ఇచ్చేందుకు మంత్రివర్గం తీర్మానించింది. ఎగుమతుల ప్రోత్సాహక విధానం 2022-27 సంవత్సరాలకు ఆమోదం తెలిపింది. 2022-27 ఏపీ లాజిస్టిక్ పాలసీ, ప్రోత్సాహకాలను కూడా ఆమోదం తెలిపింది. 

రైతు బజార్లలో మౌలిక సదుపాయాలు 

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్ కో సంస్థ ద్వారా బయో ఇథనాల్ తయారీకి కేబినెట్ ఆమోదించింది.  వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.1600 కోట్ల రుణ సమీకరణకు కేబినెట్ ఆమోదించింది.  ప్రతీ జిల్లా కేంద్రం, కార్పొరేషన్ లో అత్యాధునిక వైద్య సౌకర్యాల కోసం మెడికల్ హబ్ ల ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రైవేటు రంగంలో వచ్చే పెట్టుబడులు కూడా కనీసం వంద పడకలు ఉండేలా ఆస్పత్రుల నిర్మాణాలు ఉండేలా చూడాలంది. మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, కొత్తూరు, కడప జిల్లాల్లో అత్యాధునిక ఆస్పత్రుల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో టెక్స్ టైల్ పార్కు కోసం భూకేటాయింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  నర్సాపురంలో రైతుల స్వాధీనంలో ఉన్న భూములకు హక్కులు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Nuclear ash over the Himalayas: హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
Cheapest Cars in India: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
Embed widget