అన్వేషించండి
Ramoji Rao: రామోజీరావు మృతిపై స్పందించిన వైసీపీ అధినేత జగన్
Jagan: రామోజీరావు మృతిపై సీఎం జగన్ మహోన్ రెడ్డి స్పందించారు. పత్రికారంగానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.

రామోజీరావు మృతిపై స్పందించిన వైసీపీ అధినేత జగన్
Ramoji and Jagan: రామోజీరావు మృతి చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి. " రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు.
రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















