అన్వేషించండి

YSRCP MP Midhun Reddy: లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు 

YSRCP MP Midhun Reddy: ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌లో ఈడీ జోరు పెంచింది. నిన్న విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన అధికారులు నేడు మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు. 

YSRCP MP Midhun Reddy: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడుగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. గురవారం వైసీపీ మాజీ లీడర్ విజయ సాయిరెడ్డిని ప్రశ్నించారు. ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందనే ఆరోపణల వేళ ఈడీ స్పీడ్‌ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 

లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని ఏపీ సిట్ అనుమానించి ఆయన్ని అరెస్టు చేసి ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ వంతు వచ్చింది. వారం రోజుల క్రితమే ఆయనకు నోటీసులు జారీ చేసింది. జనవరి 23న విచారణకు రావాలని ఆదేశించింది. ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. 3500 కోట్లు స్కామ్‌లో ఆయన పాత్రపై లోతైన ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనపై వేచిన ఛార్జ్‌షీట్‌లో కీలకాంశాలు ప్రస్తావించింది. సిట్‌ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగానే ఈడీ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆయన పాత్రపై అధికారులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్‌లో పోగు చేసిన డబ్బులను విదేశాలకు తరలించేందుకు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది.  

మిథున్ రెడ్డి విచారణకు హాజరవ్వడానికి 24 గంటల ముందే వైసీపీ మాజీ లీడర్ విజయసాయి రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. నేటి విచారణలో అది కూడా కీలకం కానుందని తెలుస్తోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు నేరుగా మిథున్ రెడ్డికి లిక్కర్ విషయాలతో సంబంధం లేకపోయినా పాలసీ మేకింగ్, టెండర్ల ఖరారు, నిధుల మళ్లింపులో ఆయనకే ప్రధాన పాత్ర అని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని సిట్ కూడా అనుమానపడింది. వీటిపై ఈడీ ప్రశ్నించనుంది. ఈ కేసులో ఇవే ఆరోపణలతో మిథున్ రెడ్డిని రాష్ట్రం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఇప్పుడు ఈడీ విచారణలో ఏం తేలనుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Amaravati capital of AP: జగన్ సీఎం అయితే రాజధానిని మార్చలేరా? - ఖచ్చితంగా మార్చవచ్చు.. ఇవే మార్గాలు!
జగన్ సీఎం అయితే రాజధానిని మార్చలేరా? - ఖచ్చితంగా మార్చవచ్చు.. ఇవే మార్గాలు!
Advertisement

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Embed widget