అన్వేషించండి

Balineni Srinivas Reddy: ఆ సీట్ల కోసం రాజీనామా చెయ్యడం ఎంతసేపు? మళ్లీ బాలినేని కీలక వ్యాఖ్యలు

Ongole MLA: బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని తెలిపారు.

Balineni Srinivas Reddy Comments:బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని తెలిపారు.  మాజీ మంత్రి, ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి అసమ్మతితో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రకాశం జిల్లాలో తనకు నచ్చిన వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికే వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. కానీ, జగన్ మాత్రం మాగుంటకు ఈసారి టికెట్ లేదని గతంలోనే తేల్చేశారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జగన్ ను కలిసేందుకు తాడేపల్లికి సైతం వెళ్లారు. అక్కడ హోటల్ లో ఉండి కలిసేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లిపోయారు. చాలా కాలంగా ఒంగోలులో అడుగు పెట్టలేదు. ఇటీవల జగన్ నుంచి పిలుపు రావడంతో బాలినేని తాడేపల్లికి వెళ్లి సీఎంను కలిశారు.  

ఈ క్రమంలో తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాగుంట శ్రీనివాసులురెడ్డి 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోనే ఉన్నారన్నారని అన్నారు. తన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలని అన్నారు. సంతనూతలపాడు, కొండెపిలో తాను చెప్పిన వారికి జగన్ టికెట్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. 

తాను చెప్పిన వారికి టికెట్లు ఇప్పించుకుంటానని.. అయినా కావాల్సిన వారికి టికెట్లు ఇప్పించుకోవడం కోసం రాజీనామా చేయడం ఎంత సేపు అంటూ బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా అన్నీ సామరస్యంగా జరుగుతాయని అన్నారు. ఎర్రగొండపాలెంలో అభ్యర్థికి మంత్రి సురేష్ మద్దతు ఇస్తారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన అసహన వ్యాఖ్యలు వైసీపీలో మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయకపోతే.. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే తనకు ఇబ్బంది అవుతుందని బాలినేని భావిస్తున్నారు. అందుకే ఒంగోలు ఎంపీ స్థానానికి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్‌ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే తాడేపల్లి వర్గాలు ఖరారు చేసేసినా.. బాలినేని మాత్రం తనవంతు ప్రయత్నాలు చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాలినేనికి సంబంధం లేకుండానే ప్రకాశం జిల్లాలో కొన్ని సీట్లకు ఇప్పటికే ఇంఛార్జిలను నియమించడం పట్ల కూడా బాలినేని కాస్త అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తనకు కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంత సేపంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో చర్చనీయాంశం అయ్యాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Dragon Boat Racing: రాజమండ్రిలో బోట్ రేసింగ్.. భారత్‌లో తొలిసారిగా 25 దేశాలు పాల్గొంటున్న భారీ ఈవెంట్.. తేదీలివే
రాజమండ్రిలో బోట్ రేసింగ్.. భారత్‌లో తొలిసారిగా 25 దేశాలు పాల్గొంటున్న భారీ ఈవెంట్.. తేదీలివే

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget