అన్వేషించండి

బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష పార్టీగానే ఉంటుంది : మంత్రి బొత్స

YSRCP Comments on KCR: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగానే ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే ఇది కూడా అని తెలిపారు. 

YSRCP Comments on KCR: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగానే ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రస్తుతం అధికార పార్టీపై ప్రతిపక్షాల ప్రభావం ఎలా ఉందో, బీఆర్ఎస్ అలానే ఉందని వివరించారు. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉన్న పార్టీల్లో ఐదో ప్లస్ వన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అలాగే రాజకీయాల్లో పోటీ ఉంటేనే బాగుంటుంది మంత్రి తెలిపారు. విశాఖకు ఏ రోజైనా, రాజధానిని తీసుకొస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని తామెప్పుడూ చెప్పలేదని అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదని వివరించారు. చంద్రబాబు హయాంలో మంత్రులుగా ఉన్న అశకో గజపతి రాజు, కళా వెంకటరావు ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు. 

కేంద్రం, రాష్ట్రంలోనూ మంత్రిగా వ్యవహరించిన అశోక్ గజపతి రాజు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో తోటపల్లి ప్రాజెక్టుకు పిల్ల కాలువలు తవ్వించలేకపోయారని ఎద్దేవా చేశారు. కనీసం విజయ నగరంలో రోడ్ల విస్తరణకూడా చేయకపోవడం దౌర్భాగ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

కొత్త పార్టీ రావడాన్ని స్వాగతిస్తున్నాం - సజ్జల  

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి తమ పనితీరును మరింత మెరుగు పడుతుందన్నారు. ప్రజల అభ్యున్నతికి విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదే అన్నారు. తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తుందన్నారు. అందుకే ప్రజలు తమను సొంతం చేసుకున్నారని సజ్జల తెలిపారు. తమ అంతిమ నిర్ణేతలు ప్రజలే అన్నారు. తెలంగాణ నేతలు ఏపీ గురించి మాట్లాడటంతోనే అలా స్పందించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తాము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నామన్నారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. అందరూ బాగుండాలనేదే వైసీపీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమం పేరుతో దుష్ప్రచరం చేస్తున్నారని విమర్శలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.  

కేసీఆర్ కు ఏమాత్రం నిజాయతీ లేదు..

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారేమో కానీ.. ఆయనలో జాతీయత, నిజాయతీ ఏమాత్రం లేవంటూ టీడీపీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి, ఆర్థింగా దెబ్బతీయడమే కాక, నవ్యాంధ్రను ద్వితీయ శ్రేణి రాష్ట్రం అన్నారని, అందుకే ఏపీ ప్రజలు ఎవరూ సీఎం కేసీఆర్ ను గౌరవించరన్నారు. ఉడతకు పులి అని పేరు పెడితే అది పులి అయిపోదంటూ కామెంట్లు చేశారు. జాతీయ పార్టీగా మారే అకాశం ఉన్నంత మాత్రాన అది జాతీయ పార్టీ కాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లో జాతీయ వాదం ఉందో, లేదో కానీ.. నిజాయతీ మాత్రం లేదంటూ కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆయన మోసం చేయడం ద్వారానే రుజువైందన్నారు. 

తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి సోనియా గాంధీతో ఫొటో దిగి బయటకు వచ్చి ఏం చేశారో అందరికీ తెలుసని ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్ తానే సీఎం అవ్వలేదా అని ప్రశ్నించారు. కుమార స్వామి సహా ఏ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అవ్వడానికి అంగీకరించనప్పుడు అది జాతీయ పార్టీ ఎలా అవుతుందన్నారు. కొత్త పార్టీలు కలిస్తేనే ప్రాధాన్యం ఉంటుందన్నారు. అది బీఆర్ఎస్ ఆవిర్భావంలో కనిపించలేదని విమర్శించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget