అన్వేషించండి

Vijayawada News : దుర్గమ్మ సన్నిధిలో మరో అపచారం - అమ్మవారి నివేదన అపవిత్రం !

విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో మరో అపవిత్రం చోటు చేసుకుంది. అమ్మవారి నివేదన వంటశాలలోకి ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించడమే కాదు ముందుగానే ప్రసాదం తినేశారు. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Vijayawada News :   విజయవాడ దుర్గమ్మ వారి ఆలయంలో మరో వివాదం తెర మీదకు వచ్చింది. అమ్మవారి  నివేదన తయారు చేసే గదిలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళటం పై ఈవో సీరియస్ అయ్యారు. ఈమేరకు వైదిక కమిటిలోని అర్చకులకు ఆమె నోటీసులు ఇచ్చారు. వైదిక కమిటిలోని అర్చకులు చేసిన పని పై విచారణ చేపట్టారు. అమ్మవారికి అత్యంత నిష్టతో ప్రసాదం తయారు చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా వ్యవస్ద కూడ ఉంటుంది. నిబందనలు ప్రకారం గుర్తింపు పొందిన అర్చకులు, వైదిక కమిటిలోని సభ్యులు మాత్రమే అమ్మవారికి నివేదన  తయారు చేస్తుంటారు. ఇందుకు ప్రత్యేకంగా వంట శాల   ఉంటుంది. అయితే అమ్మవారి నివేదన తయారు చేసే వంట శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహరం ఈవో వద్దకు చేరింది. 

సీసీ కెమెరా దృశ్యాలు సేకరించిన అధికారులు

దీని పై విచారణ చేపట్టిన అధికారులు ఈవో కు నివేదిక ఇచ్చారు. నివేదక ప్రకారం ఈవో వైదిక కమిటిలో ఉన్న అర్చకులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు పై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.  వివరణ తీసుకున్న తరువాత చర్యలు ఉంటాయని అంటున్నారు. మరో వైపున విషయం బయటకు రావటంతో రాత్రికి రాత్రే నివేదన శాలలో సంప్రోక్షణలు చేసినట్లుగా చెబుతున్నారు. దీని పై దేవస్దానంలో ఉన్న సీసీ కెమేరాల వీడియోలు   ఈవో సేకరించారని, వాటిని బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నివేదన వంటశాళలోకి అర్చకుకూ ప్రవేశం ఉండదు.. ప్రైవేటు వ్యక్తులెలా వెళ్లారు ? 

ఇంద్రకీలాద్రి పై అమ్మవారికి ప్రత్యేకంగా నివేదన తయారు చేసేందుకు స్పెషల్ వంటశాల ఉంటుంది. అమ్మవారి నివేదన శాల లో వంటకాలు చేసేందుకు బ్రాహ్మణ అర్చకులు తెల్లవారు జాము నుండే కార్యకలాపాలు సాగిస్తుంటారు. రోజుకు మూడు పూటలా అమ్మవారికి వివిధ రకాల వంటకాలను నివేదనగా సమర్పిస్తుంటారు. ఇందుకు గాను ప్రత్యేక కమిటీ కూడ ఉంటుంది. వైదిక కమిటిలో ని అర్చకులు నివేదన సమర్ఫణ కు కావాల్సిన కార్యకలాపాలను పరిశీలిస్తుంటారు. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన నివేదన శాలలోకి ఇతరులను అనుమతించరు. దేవస్దానంలో పని చేసే సిబ్బంది, అర్చకులు కూడ నివేదన శాలలోకి వచ్చేందుకు అవకాశం ఉండదు. అంతే కాదు అర్చకులు నివేదన శాలలోకి రావాలన్నా   అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలోకి వేరొక వ్యక్తిని తీసుకురావటం సంచలనం రేకెత్తించింది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావటంతో సదరు అర్చక స్వాములకు ఈవో సంజాయిషీ నోటీసులు ఇచ్చారని అంటున్నారు.

వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు     

ఈ వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవస్దానంలో సిబ్బంది మధ్య వర్గ విభేదాల కారణంగా జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఘటన పై అధికారులు ముందస్తుగా సీసీ కెమేరాల వీడియోలను సేకరించినట్లుగా చెబుతున్నారు. నివేదన శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు రావటం, అక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకోవటం, అక్కడే తిని చేతులు  కడుక్కోవటం వంటి వీడియోలు సైతం రికార్డయ్యాయని అంటున్నారు. అత్యంత పవిత్రంగా భావించే ప్రదేశంలో ఇలా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి, ఇష్టాను సారంగా వ్యవహరించటం వలన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెబుతున్నారు. వ్యవహరం బయటకు రావటంతో ఇప్పటికే సంప్రోక్షణ కార్యక్రమాలు కూడ నిర్వహించారని, అంతా జరిగిన తరువాత ఇప్పుడు దిద్దు బాటు చర్యలు చేపట్టటం పై   విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget