అన్వేషించండి

Andhra News : ఆ వర్గమంతా పవన్ వెంటే - అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు !

కాపు వర్గం పవన్ ను పూర్తి స్థాయిలో నమ్ముతున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అయితే పవన్ మాత్రం వర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టాలనుకుంటున్నారని విమర్శించారు.


Andhra News :   ఎన్టీఆర్‌ కుమారులకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు నాయుడు  పవన్ కళ్యాణ్ కు సీయం పదవి ఇస్తాడా అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ ను నమ్మితే చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్దపడటమే అని జనసైనికులను, వీర మహిళలను హెచ్చరించారు మంత్రి  ఆంబటి.  నకరికల్లు మండలం గుండ్లపల్లి లో  అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అంబటి రాంబాబు , ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు.  చంద్రబాబు పని అయి పోయిందని.. సైకిల్ తొక్కే ಓపిక లేక  సైకిల్ తొక్కేందుకే పవన్ ను పిలిచాడని అన్నారు..  సినీ యాక్టర్ గా నటించి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే సబబే కాని పవన్ సైకిల్   తొక్కేందుకు కూడా  ప్యాకేజీ అడుగుతున్నారని అంబటి చెప్పుకొచ్చారు. 

 పవన్ కళ్యాణ్ ను కాపులు మితిమీరి అతిగా అభిమానిస్తున్నారన్నారు .మితి మీరిన అభిమానం కాపు సమాజానికి కీడు చేస్తోదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం పెట్టాడానికి సామాజిక వర్గం సిద్దంగా ఉంటే ఆ సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు అమ్మడానికి   పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారన్నారు.  పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని  కాపులు కలలు కంటున్నారని తెలిపారు.. వచ్చే ఎన్నికల తర్వాత పవన్ సీయం అవుతాడని పిచ్చి అభిమానంతో, అర్థం లేని లాజిక్ లతో పవన్ కోసం కమ్యూనిటీ అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు..కానీ పవన్ మైడ్ సెట్‌ మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉందనీ తేల్చారు.

టీడీపీ పార్టీని ఎన్ఠీఆర్ నుంచి  లాక్కుంటున్న సమయంలో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు దగ్గరకు తీశారని అవసరం తీరాన తర్వాత నందమూరి కుటంబాన్ని దూరపెట్టారన్నారు అంబటి వరాంబాబు.  చంద్రబాబు ఊసరవెల్లి అని అవసరం తీరిన తర్వాత తొక్కేయడం ఆయన నైజమని తెలిపారు..పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కల్లా అని స్పష్టంచేశారు.. తనను పూర్తిగా నమ్మి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజిక వర్గం చేత  బాబును కూర్చునే  పల్లకిని  మోయిస్తాడు పవన్  అని అన్నారు అంబటి..పవన్ కళ్యాణ్ ను నమ్మి  ఆయన వెన్నంటి ఉన్న  జనసేన కార్యకర్తలు వీర మహిళలు పూర్తిగా నష్టపోతారని జోస్యం చెప్పారు. 

పవన్ సీయం చేయాలని వీరు భావిస్తుటే పవన్ వీరిని చంద్రబాబునాయుడు కు కట్టు బానిసలను చేస్తాడని తెలిపారు..చంద్రబాబు ఎవరినైనా అవసరం ఉన్నంత కాలమే ఉపేక్షిస్తురని ...ఆ తర్వాత కాలగర్భంలో కల్పిస్తాడని అన్నారు.. చంద్రబాబును నమ్మి జనసేనాని వెళితే‌ ముఖ్యమంత్రి పదవి కాదు కదా...  ఎమ్మెల్యే గా కూడా గెలవకుండా కుతంత్రాలతో  అడ్డుకొంటారని తొలిపారు..  ఎన్టీఆర్ కొడుక్కే  మంత్రి పదవి ఇవ్వని వాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఒక సంవత్సరం ముఖ్యమంత్రి ఎలా ఇస్తాడన్నారు. అందుకే కాపులు పవన్ ను నమ్మెద్దని అంబటి చివరికి సలహా ఇచ్చారు.                              
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget