అన్వేషించండి

Amalapuram KIMS : కిమ్స్ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్, 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

Amalapuram KIMS : అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలకు చెందిన 50 మంది వైద్య విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరేచనాలు అయ్యాయని విద్యార్థినులు తెలిపారరు.

Amalapuram KIMS : కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. కిమ్స్ మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థినులకు పుడ్ పాయిజన్ అయింది. విషయం బయటకు రాకుండా కిమ్స్ యాజమాన్యం గోప్యంగా ఉంచారు. గతంలో కూడా ఇలా జరిగినప్పటికీ యాజమాన్య తీరులో మార్పు రాలేదు. సుమారు 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. వీరిలో 20 మంది విద్యార్థినులు డిశ్చార్జ్ అయ్యి ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ కాగా కొంతమంది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఆందోళనలో తల్లిదండ్రులు 

ఈ విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో తమ పిల్లలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఆసుపత్రికి తరలివస్తున్నారు. పుడ్ పాయిజన్ కు గురైన వారిలో అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల డెంటల్, నర్సింగ్, మెడికల్ సంబందించి కొందరు విద్యార్థినులు ఉన్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్ లో భోజనం చేసిన తరువాత అస్వస్థతకు గురైనట్లు విద్యార్థినులు తెలిపారు. 

Amalapuram KIMS : కిమ్స్ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్, 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

Also Read : First Night Fear : శోభనం భయంతో ఆత్మహత్య - తల్లి, ఫ్రెండ్స్ ఎంత ధైర్యం చెప్పినా !?

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

న‌ల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజ‌న్ అయింది. దీంతో 8 మంది విద్యార్థులు అస్వస్థత‌కు గుర‌య్యారు. విద్యార్థులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. పాఠశాలలో పెట్టే ఆహారం బాగోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట సరిగా చేయడంలేదని, తినలేకపోతున్నామని అధికారులకు తెలిపారు. తరచూ వాంతులు అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వంట చేసే వ్యక్తి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు అంటున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకుని తమను వేధింపుల నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన ఉపాధ్యాయులు పట్టించుకోవడంలేదంటున్నారు. 

Also Read : Vijayawada GGH Incident : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు అత్యాచారం!

Also Read : Ongole CM Convoy Incident : అర్ధరాత్రి నడిరోడ్డుపై వదిలేశారు, ఇలా మరొకరికి జరగకూడదు : ఒంగోలు ఘటన బాధితుల తీవ్ర ఆవేదన

టాప్ హెడ్ లైన్స్

Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
Chiranjeevi AP Brand Ambassador Rumors: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్!
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్!
Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget