అన్వేషించండి

Sathya Sai Auto Accident Update : ఉడుతకు పోస్టుమార్టం - సజీవ దహనం ప్రమాదానికి కారణం తేల్చే పనిలో అధికారులు !

సత్యసాయి జిల్లాలో సజీవ దహనం ప్రమాదంలో ఉడతదే తప్పని నిరూపించేందుకు ఆ ఉడతకు పోస్టుమార్టం నిర్వహించారు.

Sathya Sai Auto Accident Update :   ఉడతకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఉడతకు పోస్ట్ మార్టం ఎందుకంటే సత్యసాయి జిల్లాలో జరిగిన హైటెన్షన్ వైర్ ప్రమాదానికి కారణం ఉడుతేనని విద్యుత్ శాఖ అధికారులు మొదటగానే ప్రకటించారు. దీంతో అటు రాజకీయ పార్టీలు.. ఇటు సోషల్ మీడియాలో కూడా విద్యుత్ అధికారుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఉడత తెంచేంత బలహీనంగా విద్యుత్ వైర్లు ఉన్నాయా...? అంటూ ప్రతిపక్ష నాయకుల చేసిన విమర్శలను తిప్పి కొట్టే పనిలో ప్రభుత్వం ఉంది. అందుకే  ప్రతిపక్షాల నోరు ముయించడంలో భాగంగా ఉడతకు పశువైద్యులతో శవపరీక్ష నిర్వహించింది ప్రభుత్వం.  అయితే శవ పరీక్షలలో తేలిన విషయాలను వెల్లడించేందుకు పశువైద్యాధికారులు నిరాకరించారు. 

ఉడుతకు పోస్ట్ మార్టం నిర్వహించిన పశువైద్యులు

చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో   అందరి దృష్టిని ఉడత శవరపరీక్ష ఆకర్షిస్తోంది.  ఉడత కారణంగానే సజీవ దహనం జరిగినట్లు నిరూపించే పనిలో అటు విద్యుత్ శాఖ అధికారులు ఇటు ప్రభుత్వాధికారులు ఉన్నారని అందుకే ఉడతకు శవ పరీక్ష నిర్వహించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హై టెన్షన్ వైర్లు మెషిన్‌తో కట్ చేసినా తెగనంత గట్టిగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా అధికారులు ఉడత వల్లనే తెగిపోయానని ఎలాంటి విచారణ లేకుండా ప్రకటించారు. 

3, 4 తేదీల్లో అరెస్ట్ చేయవద్దు - రఘురామకు రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు

తప్పు ఉడుతదేనని తేల్చబోతున్నారా ?

అదే సమయంలో తెగిన హైటెన్షన్ వైర్ స్తంభంపై ఓ ఉడత చనిపోయి పడి ఉంది. దీంతో ఆ ఉడత వల్లనే తీగలు తెగిపోయానని విద్యుత్ అధికారులు చెబుతున్నట్లుగా గుర్తించి .. ఉడత మృతదేహాన్ని భద్రపరిచారు. ఇవాళ శవపరీక్ష నిర్వహించారు. ్యితే చేయాల్సింది ఉడతకు శరవరీక్ష కాదని..  విద్యుత్ తీగల నాణ్యాతా పరీక్ష అని నిపుణులు చెబుతున్నారు. అంత నాసిరకంగా ఉన్నాయా లేదో నిపుణుల చేత వైర్లను పరీక్షింప చేయాలంటున్నారు. 

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!

వైర్ల నాణ్యతను పరీక్షించరా ?

ఎందుకుతెగిందో తేల్చాలి కానీ ఉడత వల్ల తెగిందని చెప్పడం ఏమిటని విస్మయానికి గురవుతున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ నడుస్తోంది. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఉడత వల్లనే తీగ తెగిందని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు బయటకు వస్తేనే పశువైద్యులు ఏం తేల్చాలో స్పష్టత రానుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Chittor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Embed widget