అన్వేషించండి
నిజామాబాద్ జిల్లా లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థత.
నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం సంగం గ్రామంలో కల్తీకల్లు కలకలం సృష్టించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్తీ కల్లు తాగి పలువురు బాధితులు అస్వస్థతకు గురయ్యారు. నలుగురికి పైగా బోధన్ బాలాజీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా కల్తీకల్లు ను తాగినట్లు చెప్తున్నారు.
Tags :
Nizamabad Kalthi Kallu Kalthi Kallu Effect Kalthi Kallu Mafia Kalthi Kallu Effect In Vikarabad Kalti Kallu Kalthi Kallu In Telangana Kalthi Kallu Effect Again In Nizamabad Kallu Kalthi Kallu Effect: Alcohol Withdrawal Effects Kalthi Kallu Mafia Transport To Maharashtra Kalthi Kallu Dandha Nzb Kalluవ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం




















