అన్వేషించండి
Minister Niranjan Reddy: చెరకు రైతుల నుంచి వ్యవసాయశాఖ మంత్రికి నిరసన సెగ | ABP Desam
Nizamabad Armur నియోజకవర్గంలో వానాకాలం పంట సాగు యాజమాన్య పద్ధతులపై రైతు అవగాహన సదస్సులో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి చెరకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















