అన్వేషించండి
MLA Seetakka Visits Fire Accident Victims: బాధిత కుటుంబాలకు సొంతిళ్లు ఉండాలి | ABP Desam
ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం జరిగిన శనీకుంట గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఇప్పుడు ఈ బాధితులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి రూ. 50 వేల ఆర్థిక సహాయంతో పాటు 11 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















