అన్వేషించండి
Advertisement
అక్కడ భూమి నుంచి బయటకు వచ్చే నీరు వేడిగా ఉంటుందట.. ఎందుకో తెలుసా?
అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం. అక్కడ మోటార్లు లేవు , విద్యుత్ కనెక్షన్ కూడా లేదు. కానీ అక్కడి ప్రజలకి మాత్రం భూగర్భం నుండి వేడి నీటి సరఫరా ఉంది. సాధారణంగా ఎక్కడైనా భూగర్భ నీరు చల్లగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గంగ వేడి నీటి రూపంలో ఊబికివస్తుంది . గోదావరి పరివాహక ప్రాంతమైన ఈ గ్రామాల్లో 25 ఏళ్ల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడ డ్రిల్లింగ్ చేయగా వేడి నీటి ఊటలు బయటపడ్డాయి. ఈ నీరు 100 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉండటం విశేషం. ఈ గ్రామంలో సాధారణంగా 100 నుంచి 200 అడుగులలోపు సాధారణ నీరు వస్తుంది అని.. బొగ్గు నిక్షేపాల కోసం జియోలాజికల్ అధికారులు 1000 నుంచి 1200 అడుగుల వరకు డ్రిల్లింగ్ చేయడం తో వేడి నీరు వస్తుంది అని చెప్పారు . ఈ ప్రాంతం లో వచ్చే వేడి నీటి ఊటలను చూసేందుకు జనాలు తరలివస్తున్నారు.
తెలంగాణ
పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఇండియా
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion