అన్వేషించండి
Man Mistakes Acid For Water: నిజామాబాద్ నగరంలో నీళ్లు అడిగితే యాసిడ్ ఇచ్చిన సేల్స్ మ్యాన్| ABP Desam
Nizamabad నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 29న పెళ్లి ఉండటంతో కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ కుటుంబం షాపింగ్ కు వచ్చారు. దాహంగా ఉంటే నీళ్లు అడిగితే, అక్కడ ఓ సేల్స్ మాన్ యాసిడ్ ఇచ్చారు. దాన్నే ఆ కస్టమర్, సేల్స్ మ్యాన్ కూడా నీళ్లు అనుకుని తాగేశారు. ఇద్దరూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతూ జరిగిన ఘటన వివరించారు.
తెలంగాణ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















