Nizamabad నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 29న పెళ్లి ఉండటంతో కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ కుటుంబం షాపింగ్ కు వచ్చారు. దాహంగా ఉంటే నీళ్లు అడిగితే, అక్కడ ఓ సేల్స్ మాన్ యాసిడ్ ఇచ్చారు. దాన్నే ఆ కస్టమర్, సేల్స్ మ్యాన్ కూడా నీళ్లు అనుకుని తాగేశారు. ఇద్దరూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతూ జరిగిన ఘటన వివరించారు.
బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Rifle Shooting Competitions in Hyderabad: నగరం లో రైఫిల్ షూటింగ్ కు పెరుగుతున్న క్రేజ్| ABP Desam
రేవంత్ కు చప్పట్లు కొట్టకపోతే కాంగ్రెస్ లో ఇంతే : దాసోజు శ్రావణ్ | ABP Desam
Munugode Bypoll : కాంగ్రెస్ లో ఉండేవారు ఎంతమంది? పోయేవారు ఎంతమంది? | ABP Desam Explainer
భారీ వరదల తర్వాత మంథనిలో గౌతమేశ్వర ఆలయం ఘాట్ వద్ద ప్రస్తుత పరిస్థితేంటి? పట్టణం కోలుకుందా?
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
ప్రధాని మోదీకి పాకిస్థాన్లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది
Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!
Rabindranath Tagore: ఐన్స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?