జగిత్యాలలో దుర్గా నవరాత్రి ఉత్సవాల ఊరేగింపు లో ఆసక్తికర ఘటన జరిగింది. దుర్గామాత విగ్రహాన్ని తీసుకువస్తున్న ఊరేగింపు సమయంలో దేశభక్తి ఉట్టిపడింది.