హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. ఇటీవలే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య మరణించటంతో ఆయన కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు. శామీర్ పేట ఈటల నివాసంలో ఈటల మల్లయ్య చిత్ర పటానికి అమిత్ షా నివాళులు అర్పించారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులపైనా అమిత్ షా ఈటలతో చర్చించారు.
Old Woman Nomination: కొడుకుపై న్యాయపోరాటం, కన్నతల్లి నామినేషన్ అస్త్రం
Silver Filigree Art In G20 Summit: జీ20 సదస్సులో సిల్వర్ ఫిలిగ్రీ స్టాల్ ఏర్పాటు
Viral Video | Teacher Sings Lullaby For Kid: ఈ టీచర్ శృతి, స్వరం అన్నీ అద్భుతం
SI Attacks Woman About RTC Seat Issue: మహిళల మధ్య గొడవలో వచ్చి ఎస్సై దాష్టీకం
Paripurnanda Swamy Sensational Comments: సంచలన వ్యాఖ్యలు చేసిన స్వామి పరిపూర్ణానంద
Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !
EC Arrangements: పోలింగ్ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్, జపాన్లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
/body>