తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ గురువారం భేటీ అయ్యారు. నిన్న ఉదయం హైదరాబాద్ చేరుకున్న సొరేన్.. కుటుంబసభ్యులతో కలిసి వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్ వచ్చారు. దేశ రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా సమకాలీన అంశాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని టీఆర్ ఎస్ ప్లీనరీ ప్రకటించాక ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
GHMC 5 Rupees Meal లో ఏముంటాయ్? | Annapurna Canteen| Hyderabad| ABP Desam
Justice For Neeraj Peace Rally: నీరజ్ పరువు హత్యపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు డిమాండ్ | ABP Desam
Police Checkings In Hyderabad Old City: నేరాల నియంత్రణలో భాగంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ | ABP Desam
Begum Bazar Honour Killing Accused Arrested: 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
High Tension at ShahinathGunj Police Station: షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర నీరజ్ బంధువుల ఆందోళన
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి