అన్వేషించండి

Women's ODI World Cup 2025 | విమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పరమ చెత్త ప్రదర్శన

బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని ఓ కామెడీ సామెతుంది. కానీ పాకిస్తాన్ టీమ్‌ని చూస్తుంటే.. ఈ సామెత కరెక్ట్‌గా సరిపోతుంది అనిపిస్తోంది. మొన్న మెన్స్ టీమ్‌, ఇప్పుడు ఉమెన్స్ టీమ్.. రెండు టీమ్‌లూ గ్రౌండ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఓవర్ యాక్షన్‌లో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కానీ ఇంత ఎక్స్‌ట్రాలు చేసినా.. మ్యాచ్‌ల్లో గెలిచేది మాత్రం సున్నానే. మొన్న మెన్స్ ఆసియా కప్‌లో టోర్నీ మొత్తం బిల్డప్ కొట్టింది. ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్‌ల్లో హారిస్ రవూఫ్ లాంటి వాళ్లు మరీ ఓవర్ యాక్షన్ చేసి వార్తల్లోకెక్కారు. కానీ మొత్తం టోర్నీలో ఫైనల్‌తో కలిసి టీమిండియాతో 3 సార్లు తలపడిన పాక్ టీమ్.. మూడు సార్లూ ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ఇక ఇప్పుడు పాక్ ఉమెన్స్ టీమ్ కూడా మెన్స్ ‌ టీమ్‌కి మేమేమైనా తక్కువా..? అన్నట్లు.. విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌ 2025లో ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఎంత చెత్తగా కుదిరితే అంత చెత్తగా ఆడి.. పరమ దారుణంగా ఓడిపోతోంది. వార్మప్ మ్యాచ్ నుంచి కౌంట్ చేస్తే.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కనీస రిటాలియేషన్ కూడా లేకుండా.. ఇంకా మాట్లాడితే రోజురోజుకూ ఇంకా ఇంకా దిగజారిపోతూ ఓడిపోతోంది. ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన పాక్.. ఆ తర్వాత టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లో బంగ్లాపై 129 రన్స్‌కే ఆలౌటై 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక ఇండియాతో మ్యాచ్‌లో పాక్ ప్లేయర్ ఫాతిమా.. రఫేల్ కూల్చినట్లు సైగలు చేసి వైరల్ అయితే అయింది కానీ.. మ్యాచ్‌లో మాత్రం పాక్ జట్టు 88 పరుగుల తేడాతో ఓడి పరువు పోగొట్టుకుంది. ఇక రీసెంట్‌గా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అయితే  221 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో 114 రన్స్‌కే ఆలౌట్ అయి రికార్డ్ బ్రేక్ ఓటమిని మూటగట్టుకుంది. ఇక పాక్ టీమ్ ఓడిపోతున్న స్పీడ్ చూస్తుంటే.. కనీసం టోర్నీ గ్రూప్ స్టేజ్ కూడా దాటేలా కనిపించడం లేదు. అందుకే పెద్దోళ్లు ఓవర్ యాక్షన్ మానుకుని.. పనిమీద ఫోకస్ పెట్టాలి అని. కానీ అక్కడుంది ఎవరు? పాక్ టీమ్. వాళ్ల‌కి ఇవన్నీ పట్టవు మరి..!

ఆట వీడియోలు

Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget